NizamabadNews

బాధిత మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నిట్టూరి యశోద భాయ్‌ (55) కి ఏ నెగిటివ్‌ రక్తం అత్యవసరంగా కావాల్సి ఉండడంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 5 వేల 863 మంది విద్యార్థులకు గాను 5 వేల 529మంది హాజరయ్యారని, 334 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌ లగ్‌ పరీక్షకు 1 వేయి 639మంది నమోదు చేసుకోగా …

Read More »

26న మధ్యాహ్న భోజన కార్మికుల మెరుపు సమ్మె

నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2 నుండి 22వ …

Read More »

మహాకవి

బొగ్గు ముక్క నిప్పురవ్వైవిప్లవ సెగలు చిమ్మిందిగడ్డి పోచలనుకత్తిలా పదునుపెట్టినఈ నేలఎంత పునీతమైనది చీకటి వీపున వాతలు పెట్టివేకువను తట్టి లేపినఆ కలానిదిఎంతటి పదును ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలోతనకై తపిస్తున్న తరిస్తున్నమహా కవిని చూడాలనిప్రతి కవితా శరమైప్రతిపాట వరమైఅమవసను చీల్చివెన్నెలను కురిపించినయినవోదయానికై కలలు కన్నాఆ కలంనిత్య చైతన్య రథం మట్టికై తపించడంమట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణంపద్యాన్ని రaలిపించినిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పిఉద్యమించిన మహాకవి దాశరథితరువాత …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూన్‌ 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : షష్ఠి సాయంత్రం 6.41 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ పూర్తియోగం : సిద్ధి తెల్లవారుజాము 3.29 వరకుకరణ : కౌలువ ఉదయం 5.44 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.44 – 3.30దుర్ముహూర్తము : ఉదయం 5.30 – 7.14అమృతకాలం : రాత్రి …

Read More »

వానకు స్వాగతం

వాన,నీటిధారగా మారిచెరువైతది,నదిjైుతది,సంద్రమైతది.. నిజమే కానీచల్లటివానగరమ్‌ ఛాjైుతది విచిత్రంగా,నోటికింత అన్నమైతది అమ్మతనంగా,నేలపాటకు గొంతైతది పరవశంగా,చెట్ల ఆటకు చెలిమినిస్తదిపచ్చదనంగా,పూలనడకకు దారినిస్తది పరిమళంగాపక్షులాకలికి పండ్లనిస్తదిప్రేమగుణంగాపశువులను చేరి పాలనిస్తదివాత్సల్యతనంగామనిషి ప్రగతికికోట్ల విలువైతదిదేవుడనంగా..వానకు దోసిల్లు నింపి కాదుమనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ! రచనకాసర్ల నరేశ్‌రావు, నిజామాబాద్‌

Read More »

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.

Read More »

కామారెడ్డిలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం సమర్థవంతంగా అందించడానికి లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్‌ పర్సన్‌, జిల్లా జడ్జి ఎస్‌.ఎన్‌ శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష, 5 వ సెమిస్టర్‌ బ్యాక్‌లాక్‌ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షకు …

Read More »

అమరుల త్యాగఫలితమే తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, నిజామాబాద్‌ అర్బన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »