కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పద్మ మహిళకు గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో జిల్లా కేంద్రంలో సిసిఎస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 6 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించారని, ఐవిఎఫ్ …
Read More »యోగతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగభవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : తదియ మధ్యాహ్నం 12.52 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 11.45 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 1.40 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.52 వరకు తదుపరి వణిజ రాత్రి 1.50 వరకువర్జ్యం : ఉదయం 6.08 – 7.54దుర్ముహూర్తము : ఉదయం 11.35 – 12.27అమృతకాలం …
Read More »విద్యా వికాసంలో తలమానికం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలతో విద్యారంగంలో సమూలమైన మార్పులతో తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటిగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అన్ని పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రభుత్వంఉచితంగా సమకూర్చిన పాఠ్య పుస్తకాలు, నోట్ …
Read More »పాఠశాలలో ఉచిత పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ
క్యాసంపల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి కంప్యూటర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఉచిత పుస్తకాలను నోటు పుస్తకాలను, ఉచిత దుస్తులను విద్యార్థులకు అందజేశారు. కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. …
Read More »జూలై 10 నుండి డిగ్రీ ప్రాక్టీకల్స్
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఏ, బికాం, బిఎస్సి, బిబిఏ 2వ, 4వ, 6వ సెమిస్టర్స్ రెగ్యులర్కు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో జూలై 10వ తేదీ నుండి ప్రారంభమై జూలై 25వ తేదీ వరకు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
Read More »పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి
డిచ్పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చర్లకు రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డి ప్రసన్న మాట్లాడుతూ పార్ట్ టైం లెక్చర్లను కూడా రెగ్యులరైజ్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చంద్రకళ (78) వృద్ధురాలు అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …
Read More »నందిపేట్లో ఘనంగా విద్యా దినోత్సవం
నందిపేట్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉర్దూ పాఠశాలలో విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా, ప్రధాన వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి , మువ్వన్నల జండాను ఎగరవేయడం జరిగింది, అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రుల సమక్షంలో, పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాంబారు తిరుపతి …
Read More »కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడి చదవాలి
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడి చదవాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం విద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రభుత్వ మరింత దృష్టి పెట్టిందని తెలిపారు. తరగతి గదుల్లోని విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించుకునే వీలుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల …
Read More »