రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో శనివారం దివ్యాంగుల మేళ నిర్వహిస్తున్నట్లు బోధన్ డిపో మేనేజర్ టిఎన్ స్వామి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా బస్ పాసులను జారీ చేయడం జరుగుతుందని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాటాపూర్ గ్రామంలో మేళ కొనసాగుతుందని మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సర్పంచ్ సునీత నర్సయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే …
Read More »రెడ్ క్రాస్ బృందాన్ని అభినందించిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పొందిన ఐ.ఎస్.ఓ సరిఫికేట్ కి గాను జిల్లా పాలనాధికారి , రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ హన్మంతు బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇలానే నిజామాబాదు రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలని రాష్ట్రంలోనే నిజామాబాదు కీర్తిని మరింత ప్రతిబింప చేయాలని కోరారు. తదుపరి అదనపు పాలనాధికారి చిత్రా మిశ్రని కూడా రెడ్ …
Read More »చేపూర్లో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం
ఆర్మూర్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు, సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో ర్యాలీగా తరలివచ్చి పల్లె ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గురువారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఇంచార్జి ఎంపిడిఓ …
Read More »అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో 6.45 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 6 కోట్ల 45 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన …
Read More »ఓటరు జాబితా క్షుణ్ణంగా పరిశీలించాలి
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లను గుర్తిస్తే వెంటనే …
Read More »అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం గణితము-1బి, 2బి, జంతుశాస్త్రము, చరిత్ర ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఉదయం మొత్తం 6735మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 6,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 6,085 మంది కి గాను 5,716 మంది హాజరు …
Read More »పల్లె పల్లెనా ప్రగతి వీచికలు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ దూరదృష్టి నిర్ణయాలు, దార్శనిక పాలనతో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ పల్లెలు ప్రగతి వీచికలు వెదజల్లాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో సంతరించుకున్న హంగులు, మారిన రూపురేఖలతో సరికొత్త వెలుగులు విరజిమ్మాయి. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ, ఆ స్పూర్తితో సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు వీలుగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్పల్లి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ మరియు 6వ సెమిస్టార్ కు చెందిన జియోగ్రఫీ సబ్జెక్టు పరీక్ష ఈ నెల 20 జరగాల్సి ఉండగా 27వ తేదీకీ, 2వ, 3వ,4వ సెమిస్టరు జియోగ్రఫీ పరీక్ష లు ఈ …
Read More »