బాన్సువాడ, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనీ ఆపరేషన్ థియేటర్ గదిలో గురువారం ఎసి షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి బెడ్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. రోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు వ్యాపించకుండ అదుపు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సుపరింటెండెంట్ …
Read More »జూన్ 5 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల రిలే దీక్షలు
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, మధ్యాహ్న భోజన వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు బైరి సాయమ్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ …
Read More »తెలంగాణ వాతావరణం
హైదరాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు …
Read More »దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రైతు వేదికలు
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రైతు వేదికలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని రైతు వేదికలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ మూడవ తేదీన రైతు వేదికల్లో రైతు దినోత్సవ …
Read More »హాస్టల్స్ ఖాళీ చేయండి…
డిచ్పల్లి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 1 నుండి 9వ తేదీ వరకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందని, వివిధ హాస్టల్లలో మరమ్మతు పనులు ఉన్నందున సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఆచార్య రవీందర్ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ మధ్యాహ్న భోజనం తర్వాత …
Read More »ఉత్సవాలకు అధికారులు సిద్దం కావాలి
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల …
Read More »కామారెడ్డి వాసులకు హెచ్డిఎఫ్సి బ్యాంకు సేవలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జాహ్నవి, …
Read More »మంత్రికి అధికారుల స్వాగతం
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బుధవారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జిల్లా అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక …
Read More »మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు బస్తి దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కారీ దావకానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల …
Read More »అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అనంతపురం, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలను టార్గెట్ చేస్తూ ఆభరణాలు ఎత్తుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాయమాటలతో మహిళలను పరిచయం చేసుకొని ఫోన్నెంబర్లు, అడ్రస్ సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంటికెళ్లి కూల్ డ్రిరక్స్లో నిద్ర మాత్రలు కలిపి ఆభరణాలు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20చోట్ల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు …
Read More »