NizamabadNews

జూన్‌ 4 న బహుజన చైతన్య సభ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో జూన్‌ 4 న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ అన్నారు. మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీలో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ విచ్చేసి మాట్లాడారు. జూన్‌ 4 …

Read More »

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సందర్భంగా అనేక వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న, దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి …

Read More »

నిత్యవసర వస్తువుల కిట్‌ అందజేత

ఎల్లారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, గాంధారి మండలం పల్లెలమడుగు తండాలో మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో గాలివానతో రుక్మబాయికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కాగా బుధవారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా పల్లెల మడుగుతాండాలో పరిస్థితిని గమనించి రుక్మబాయి కుటుంబానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ …

Read More »

తెలంగాణలో మళ్లీ వర్షాలు

హైదరాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. ఈదురుగాలులు గంటలకు 30 నుంచి …

Read More »

ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాం…

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతుండడం జరుగుతుందని వారికి ప్రతి 15 రోజులకు ఒక యూనిట్‌ రక్తం అవసరం ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకులు, ఐవీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ పూర్వ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా సహకారంతో తల సేమియా చిన్నారుల కోసం …

Read More »

సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొద్దుటూరి సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అభినందించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ శివారులో పొద్దుటూరి సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అనాధాశ్రమాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆర్మూర్‌ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని …

Read More »

నేటి పంచాంగం

మే నెల 31, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య / తుల శ్రీ శోభకృత(శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈనాటి పర్వం: సర్వేషాం నిర్జలేకాదశి కూర్మ జయంతి తిథి : ఏకాదశి మ 1.45 వరకు తదుపరి ద్వాదశి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం. : హస్త ఉదయం 6.00 వరకు తదుపరి చిత్తయోగం : …

Read More »

జూన్‌ 9న గొర్రెల పంపిణీ

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9న అన్ని నియోజకవర్గాల్లో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొర్రెలను కొనుగోలు చేసే అధికార బృందం మొబైల్‌ అప్లికేషన్‌ శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. గొర్రెలు కొనుగోలు …

Read More »

నాడు నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి ఘనత చాటేలా దశబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనుల …

Read More »

ఊరూరా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »