నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామగ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దశాబ్ది ఉత్సవ ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో …
Read More »నేటి పంచాంగం
మే నెల 30, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : దశమి మధ్యాహ్నం 1.07 వరకు తదుపరి ఏకాదశివారం: మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త పూర్తిగా రాత్రంతా కూడాయోగం : సిద్ధి రాత్రి 8.55 వరకు తదుపరి వ్యతీపాతకరణం : గరజి మధ్యాహ్నం 1.07 వణజి …
Read More »తెలంగాణ ప్రాశస్త్యం చాటేలా దశాబ్ది ఉత్సవాలు
నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాశస్త్యం చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీక్ష …
Read More »పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకలు
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా …
Read More »జూన్ 2న దశాబ్ది వేడుకలు ప్రారంభం
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2 నుంచి 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటల లోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పథకావిష్కరణ చేయాలని తెలిపారు. జూన్ …
Read More »బాక్సర్ను అభినందించిన మంత్రి వేముల
నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ హుస్సాముద్దిన్ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. సోమవారం నాడు హైదరాబాద్ మంత్రుల సముదాయంలో తన అధికారిక నివాసంలో మంత్రిని హుస్సాముద్దిన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హుస్సాముద్దిన్ కు మంత్రి శాలువా కప్పి, పుష్ప గుచ్చం …
Read More »సివిల్స్ విజేతను అభినందించిన కలెక్టర్
నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల ప్రకటించిన సివిల్స్ లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేష్ కుమార్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తన ఛాంబర్ లో అభినందించారు. మహేష్ కుటుంబ నేపధ్యం, విద్యాభ్యాసం, సివిల్స్ కోసం సన్నద్ధమైన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ స్థాయిలో 200 ర్యాంకు సాధించడం ఎంతో …
Read More »ఎస్ఆర్ఎన్కె బాన్సువాడలో మెరుగైన విద్య…
బాన్సువాడ, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల 1998 సంవత్సరంలో కేవలం మూడు కోర్సులతో ప్రారంభమై నేడు 27 కాంబినేషన్స్ కోర్సుల ద్వారా ప్రతి కోర్సులో 60 …
Read More »విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ఆర్మూర్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ డివిజన్ ఏసిపి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఇప్పటినుంచి తమ లక్ష్యం ఎంచుకొని లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలని …
Read More »అట్టహాసంగా ‘దశాబ్ది’ సంబురాలు
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీదట అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లెపల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల …
Read More »