NizamabadNews

తెలంగాణ జి.కె.

రావెళ్ళ వెంకటరామరావు ఇచ్చిన నినాదంజ. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకుబలం, రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తారీఖుల్లో తెలంగాణ’’ అనే పుస్తక రచయితజ. పెన్నా శివరామకృష్ణ ‘ధీరులకు మొగసాలరా నా తెలంగాణ, వీరులకు కానాచిరా’ అనే పాటను రాసిందిజ. రావెళ్ళ వెంకటరామారావు. కాళోజి మిత్ర మండలిని స్థాపించినదెవరు.జ. నాగిళ్ళ రామాశాస్త్రి తెలంగాణ మాండలీకంలో తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసంగించినది ఎవరుజ. పాకాల యశోదారెడ్డి

Read More »

వేణుగోపాల్‌కు గౌరవ డాక్టరేట్‌

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన కోలా వేణుగోపాల్‌కు శనివారం తమిళనాడులోని హోసూర్‌లో ఆసియా ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ యూనివర్సిటి ఆధ్వర్యంలో జరిగిన కాన్వకేషన్‌ కార్యక్రమంలో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డా. కె. ఏ. మనోకరణ్‌, ఆసియా ఇంటర్నేషనల్‌ కల్చర్‌ అకాడమీ ఫౌండర్‌ ఏం. జినురామ శర్మ స్వామీజీ, ఇంటర్నేషనల్‌ చైల్డ్‌, కన్నడ ఫిలిమ్‌ యాక్టర్‌ హెచ్‌. ఏం. మీనాక్షి చేతుల మీదుగా …

Read More »

ఫలితాలు విడుదల

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో గల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలల పాటు గ్రూప్స్‌, బ్యాంకింగ్‌, కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఇవ్వబడే ఉచిత నివాసిత కోచింగ్‌కు గాను నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి శశికళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష వ్రాసినవారు వెబ్సైట్‌ ద్వారా చూసుకుని, ఎంపికైన వారు ఈనెల 29, …

Read More »

నకిలీ విత్తనాలు అమ్మితే ఉపేక్షించం

బాన్సువాడ, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విత్తన టాస్క్‌ ఫోర్స్‌ అధికారి బిచ్కుంద ఏడిఏ నూతన్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం బీర్పూర్‌ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలను ఆయన టాస్క్ఫోర్స్‌ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవకాశాన్ని ఆసరాగా …

Read More »

జూన్‌ 7,8 తేదీల్లో బహిరంగ వేలం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర పరిధిలోని మల్లారం గ్రామ శివారులోగల ధాత్రి టౌన్‌ షిప్‌లో మూడవ విడత (147) ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం అవగాహన సదస్సు గురువారం సమీకృత కార్యాలయాల సముదాయము నిజామాబాద్‌లో నిర్వహించారు. ధాత్రి టౌన్‌షిప్‌ గురించిన పూర్తి వివరాలు తెలిపారు. ప్లాటు కనీస ధర రూ. 6000 గా నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ …

Read More »

ఇంటినెంబరు అప్‌డేట్‌ చేసుకోవాలి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని …

Read More »

భారీగా బిజెపిలోకి…

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడితో సహా 34 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చూపు బీజేపీవైపు ఉందని, …

Read More »

రక్తహీనత నివారణకు ప్రణాళిక

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు, బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేయటానికి వచ్చిన టాటా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, యూనిసెఫ్‌ సంస్థ ప్రతినిధులకు జిల్లా అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బాల్యవివాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కిశోర బాలికలలో …

Read More »

జూన్‌ 5 నుండి వేలం ద్వారా విక్రయాలు

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 5 నుంచి ధరణి టౌన్షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, వివిధ దశలో పూర్తయిన ఇండ్లను వేలంపాట ద్వారా విక్రయిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ హాజరై మాట్లాడారు. జూన్‌ 5 …

Read More »

కామారెడ్డి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్‌ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జిల్లా నుంచి 191 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులలో నెలకొన్న నైపుణ్యాలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »