కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డి.జి.పి. అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ …
Read More »నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణిచివేయాలి
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి సూచించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం …
Read More »హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలి
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ.దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ …
Read More »సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం
రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడ పోటీలు ఆదర్శ పాఠశాలలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల షికారి రమేష్ కుమార్ ప్రారంభించారు. అథ్లెలిటిక్స్,కబడ్డీ,ఖోఖో, వాలీబాల్ క్రీడలను ప్రారంభించి ఆడిరచారు. క్రీడలు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రారంభంలో ఎంపీడీవో …
Read More »పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 17న పాలిటెక్నిక్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందని తెలిపారు. ఉదయం …
Read More »పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రంలోని శ్యాగ నర్సయ్య తమ కూతురు లక్ష్మి వివాహానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ గారి సహకారంతో వధువుకు పుస్తె మట్టలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజుగౌడ్ మాట్లాడుతూ గతంలో …
Read More »దళిత రత్న అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డుల ఎంపికకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన ఎస్సీ,ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్, కూనేపల్లి గ్రామానికి చెందిన దళిత నాయకుడు రోడ్ల లింగం, మాల మహానాడు యూత్ మండల అధ్యక్షుడు సిద్ధ సాయిలును …
Read More »ఆలూరులో చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలు
ఆర్మూర్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఆలూర్ గ్రామంలో ఆలూర్ మండల స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలను ఆలూర్ మండల పరిషత్ అధ్యక్షులు పస్కా నర్సయ్య, మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షులు మస్త ప్రభాకర్, ఆలూర్ గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడా పోటీలు 15, 16, 17 తేదీలలో ఆలూర్ మైనారిటీ కాలేజ్ క్రీడా …
Read More »అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు
నిజామాబాద్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, …
Read More »ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారు
రెంజల్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ …
Read More »