NizamabadNews

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలచిన యువకులు…

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పుర్ర స్రవంతి (18) అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా అమ్మాయికి అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రవీణ్‌, రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజులు మానవత దృక్పథంతో …

Read More »

ప్రభుత్వ బెదిరింపులు అమానుషం

ఆర్మూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ జూనియర్‌ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే చెవిటి వానిలా ప్రవర్తించిన ప్రభుత్వం బెదిరింపులతో ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడడం అవివేకమని ఆయన అన్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల …

Read More »

బీమా చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో మృతిచెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నలుగురికి 8 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పార్టీ పరంగా కార్యకర్తలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారన్నారు. …

Read More »

వేలం పూర్తయింది

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలల వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్‌ సరఫరా కోసం బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో వసతి గృహాల్లో కూరగాయలు, పండ్లు, గుడ్లు, కోడి మాంసం సరపరా చేయడానికి కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం బహిరంగ వేలం చేపట్టారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ …

Read More »

ఎంపి సమక్షంలో బిజెపిలోకి…

ఎడపల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్‌ వెల్మల విజయ్‌ కుమార్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన …

Read More »

గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో సురేఖ (24) గర్భిణికి అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డి పేట గ్రామానికి చెందిన రక్తదాత బుర్రి ప్రశాంత్‌ గౌడ్‌ సకాలంలో 5వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా …

Read More »

రోడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి

నందిపేట్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలలో భాగంగా జిల్లా ఇంచార్జి పోలీస్‌ కమిషనర్‌ సి.హెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచనల మేరకు శుక్రవారం నందిపేట్‌ మండలానికి సంబందించిన ఆటో డ్రైవర్‌లకు మై ఆటో మై సేఫ్టీ అంశంపై రోడ్డు భద్రత ట్రాఫిక్‌ చట్టాలు మరియు రహదారి భద్రతపై నందిపేట్‌ పోలీసుల అధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ 1 సల్ల …

Read More »

ట్యాబ్‌ ఎంట్రీ వేగవంతం చేయాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ధాన్యం కొనుగోలు, ట్యాబ్‌ ఎంట్రీ పై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత పత్రాలతో రైతు వివరాలను …

Read More »

పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 సెప్టెంబర్‌ 9న సిరికొండ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విదులు నిర్వహిస్తున్న ఎస్‌.కె. భాషా రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించారు. గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంటల్‌ ఇన్సెన్స్‌ రూపంలో గల చెక్కు ఐదు లక్షల రూపాయలను శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్‌ కమీషనర్‌ సి.హెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ చేతుల మీదుగా మృతుడు ఎస్‌.కె. భాషా సతీమణి …

Read More »

నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వారి సేవలను కొనియాడారు. మదర్‌ థెరిస్సా వారసులు మీరని ఎలాంటి కల్మషం లేకుండా పేషంట్స్‌ కి మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిదన్నారు. శుక్రవారం అంతర్జాతీయ నర్స్‌ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ దవాఖాన లో నర్సులు, వైద్యబృందంతో కలిసి వేడుకల్లో పాల్గొని,కేక్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »