NizamabadNews

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడాపహాడ్‌ దర్గాకు వెళ్తూ ప్రమాదానికి గురై నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం మానాలా వాసులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం నాడు పరామర్శించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి …

Read More »

ఓటరు జాబితాపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు …

Read More »

ఇష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి 10 జిపిఎ సాధించిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు …

Read More »

కునేపల్లిలో ముగిసిన కంటివెలుగు

రెంజల్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 7న మండలంలోని కునేపల్లి గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్‌ రొడ్డ విజయలింగం తెలిపారు. గురువారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్‌ రొడ్డ విజయలింగం శాలువా, …

Read More »

ధాన్యం అన్‌లోడిరగ్‌లో జాప్యం జరగొద్దు

నిజామాబాద్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్‌ లోడిరగ్‌ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్లూర్‌ గ్రామానికి చెందిన హర్షియా (21) గర్భిణి స్త్రీకి రక్తహీనతతో ఓ ప్రైవేటు వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చెన్నబోయిన గంగరాజు గురువారం వి.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ …

Read More »

ట్యాబ్‌ ఎంట్రీ సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ట్యాబ్‌ ఎంట్రీ వేగవంతం చేయాలని సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత పత్రాలతో రైతు వివరాలను ట్యాబ్‌ …

Read More »

ధాత్రి టౌన్‌ షిప్‌లో పనులు వేగవంతం

నిజామాబాద్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌ లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాత్రి టౌన్‌ షిప్‌ లో ప్లాట్ల విక్రయాల కోసం ఇప్పటికే రెండు విడతలుగా వేలం ప్రక్రియలు నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధాత్రి టౌన్‌ …

Read More »

మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ధరణి టౌన్షిప్‌ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీటీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్‌ సౌకర్యం వంటి సౌకర్యాల కోసం ప్రతిపాదనలను …

Read More »

వయోవృద్ధుల పోషణ, పిర్యాదులకై వెబ్‌ పోర్టల్‌ ప్రారం

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శైలజ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ , అడిషినల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే వయోవృద్ధుల పోషణ ఫిర్యాదుల వెబ్‌ పోర్టల్‌ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. నిరాదరణకు గురైన తల్లి దండ్రులు లేదా వయోవృద్ధుల పోషణ సంరక్షణ చూసుకొని పిల్లలపై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »