NizamabadNews

సిఎం కప్‌ క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ -2003 క్రీడా పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఈ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి …

Read More »

బోధన్‌ నుండి నాలుగు లేన్ల రోడ్డు మంజూరు

హైదరాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్‌ నుండి మద్నూర్‌ వయా రుద్రూర్‌ వరకు (ఎన్‌హెచ్‌-63) 38 కి.మీ పొడవు గల డబుల్‌ లేన్‌ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఎన్‌హెచ్‌ఏఐ మంజూరుకు కృషి చేసిన జహీరాబాద్‌ ఎంపి బి.బి పాటిల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మెరుగైన …

Read More »

ప్రాక్టీకల్స్‌ వాయిదా

డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22వ తేదీ నుండి 30 మే వరకు జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ప్రాక్టీకల్‌ పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని, జూన్‌ 1వ తేదీ నుండి 7 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆయా యుజి కళాశాలల ప్రిన్సిపాల్స్‌, …

Read More »

నిఘా నేతాల్రు… సిసి కెమెరాలు

రెంజల్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇంచార్జి సిపి చల్లా ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.రెంజల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిజామాబాద్‌ ఇంచార్జి పోలీస్‌ కమిషనర్‌ చల్లా ప్రవీణ్‌ కుమార్‌,ఏసీపీ కిరణ్‌ కుమార్‌,సర్పంచ్‌ల ఫోరమ్‌ మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ చల్లా …

Read More »

మే 10 నుండి సెలవులు ఇవ్వండి

డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి మే 31 వరకు వేసవిసెలవులు ప్రకటించాలని టీజీ సిటిఏ, టీజీ జిసిటిఏ, సంఘాల అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్త్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరీక్షల ఎవల్యూషన్‌ రెమ్యూనరేషన్‌ కూడా పెంచాలని, ఎన్సిసి సబ్జెక్టును ఎలక్టివ్‌గా అమలుపరచాలని, పరీక్షల …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 – 23 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. రెండవ సంవత్సరం మొత్తం 14,086 మంది విద్యార్థులకు గాను 8,561 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,391 …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా అందజేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి చంద్రశేఖర్‌, కౌన్సిలర్‌ వనిత, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

రెంజల్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని పేపర్‌ మిల్‌ గ్రామానికి చెందిన గుర్రాల పోసాని (68) అనే మహిళకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందిందని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పేపర్‌ మిల్‌ గ్రామానికి చెందిన పోసాని గ్రామంలోని వనదుర్గ ఆలయంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కందకుర్తి గ్రామానికి చెందిన శంకర్‌ …

Read More »

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నందిపేట్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం సెజ్‌లో, లక్కంపల్లి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐక్యమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్‌ మండల అధ్యక్షులు మచ్చర్లసాగర్‌ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీసీనియర్‌ నాయకులు ప్రసాదరావు, చిమ్రజ్‌పల్లి ఎంపీటీసీ …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజివ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 వినతులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »