NizamabadNews

రైస్‌ మిల్లర్లతో అత్యవసరంగా సమావేశమైన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల ద్వారా పంపించే ధాన్యాన్ని వెంటనే అన్‌ లోడిరగ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రైస్‌ మిల్లర్లకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ రైస్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్‌ మిల్లర్లతో అత్యవసర …

Read More »

పోరాటయోధుడు అల్లూరి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు, స్వాతంత్రోద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా ఆధ్వర్యంలో కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మట్టిలాంటి మనుషులను మర ఫిరంగులుగా చేసి బ్రిటిష్‌ సామ్రాజ్యవాధాన్ని గడగడలాడిరచిన …

Read More »

నాయక్‌పోడ్‌ సేవాసంఘం జిల్లా సర్వసభ్య సమావేశం

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో గల తాజ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆదివాసి నాయకపోడ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి బొజన్న ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ఆదివాసి నాయకపోడ్‌ సేవా సంఘం జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఆదివాసి నాయకపొడ్‌ కమిటి ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఆలూరు గ్రామానికి చెందిన గాండ్ల రామచందర్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గర్గుల్‌ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. పరిశుభ్రమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. …

Read More »

అభివృద్దే మన ఆయుధం

ఆర్మూర్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్రాభివృద్ధి, సబ్బండవర్గాల సంక్షేమమే మన ఆయుధమని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం ఆర్మూర్‌, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో శనివారం జీవన్‌ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌, ఇస్సాపల్లి, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఆమ్దాపూర్‌, రాంపూర్‌, …

Read More »

బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించుకోవాలి

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీలు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఓటర్ల జాబితాలలో మృతి వారి పేర్లు తొలగింపు పై రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల వారిగా మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని …

Read More »

ధాన్యం కొనుగోలులో బిల్లుల చెల్లింపులు సత్వరమే జరగాలి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఇవి మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో …

Read More »

ఏ.ఈ.ఈ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్‌ జిల్లాలో మూడు సెంటర్‌ లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొతంగల్‌ మండలంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తో కలిసి పరిశీలించారు. మండలంలోని సుంకిని, కొల్లూర్‌, హెగ్డోలి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను సందర్శించి, ధాన్యం సేకరణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి …

Read More »

ఆదివారం మామిడిపల్లిలో అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ

ఆర్మూర్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ మున్సిపాలిటి పరిధిలోని మామిడి పల్లిలో భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 14 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మే 7 సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్‌ మామిడిపల్లిలో ఉంటుందని అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు, నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణ సభలో ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కాసిం, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »