NizamabadNews

తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ పంచాయతీ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. జూనియర్‌ పంచాయతీ అధికారులు రెగ్యులర్‌ చేయాలని ఎంత మోర పెట్టుకున్న చేయడం లేదని, మూడు సంవత్సరాల పాటు ప్రొవిషన్‌ తర్వాత ప్రెజర్‌ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రెగ్యులర్‌ చేయడం …

Read More »

కొనసాగుతున్న వివోఏల సమ్మె

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐకేపి వివోఏ ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఆర్మూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్థ సమీపంలో తలపెట్టిన సమ్మె గురువారంతో 11 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గత 20 యేండ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తాను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వర్కింగ్‌ అధ్యక్షుడు నర్సాగౌడ్‌ మాట్లాడుతూ వివోఏలకు కనీసం గౌరవ …

Read More »

ఆర్మూర్‌ 33 వ వార్డులో దౌర్జన్యం

ఆర్మూర్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన సొంత పట్టా స్థలంలో వేసుకున్న కాంపౌండ్‌ వాల్‌ను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని బాధితుడు గంగాచరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చరణ్‌ మాట్లాడుతూ ఆర్మూర్‌ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో 33వ వార్డు సర్వేనెంబర్‌ 230 లో తన 500 గజాల స్థలంలో ప్రికాస్ట్‌ వేసుకోవడం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితం …

Read More »

సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గీతా పారిశ్రామిక సహకార సంఘం నెంబర్‌ వన్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాల అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బండారి రాజ గౌడ్‌, మాజీ అధ్యక్షులు గోపి గౌడ్‌, హరికిషన్‌ గౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు బీమా తరహా గీత కార్మికులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుందని చెప్పినందుకు, వారికి ప్రత్యేకంగా …

Read More »

తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన …

Read More »

సీబీఆర్టీ (ఏఈఈ) రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖల్లో సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏ.ఈ.ఈ) పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు సంబంధిత …

Read More »

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందేలా అన్ని స్థాయిలలో అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా పాలనాధికారి ఛాంబర్లో కలెక్టర్‌ అధ్యక్షతన జన ఆరోగ్య సమితి జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, హెల్త్‌ వెల్‌ నెస్‌ …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని చూశారు. ఆరబెట్టిన ధాన్యాన్ని శుభ్రపరచి కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని వర్షాల నుంచి కాపాడుకోవాలని పేర్కొన్నారు. కుప్పలపై టార్పాలిన్‌ కవర్లు చెప్పాలని తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారిని వసంత, అధికారులు పాల్గొన్నారు.

Read More »

తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశం

కామారెడ్డి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బాన్సువాడ నియోజకవర్గం మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవాలని తెలిపారు. తడిసిన ధాన్యం ను తీసుకోకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. లక్ష్యానికి అనుకూలంగా మిల్లింగ్‌ చేయాలని …

Read More »

జేపీఎస్‌ల సమస్యలు పరిష్కరించండి

ఎడపల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 6 రోజులుగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఎడపల్లి మండలంలో కొనసాగుతుంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పూర్తిగా మద్దతు తెలిపారు. జేపీఎస్‌ సమ్మె ఆరో రోజు చేరుకున్న కూడా ప్రభుత్వము స్పందన లేకుంటా అయిందని వెంటనే జూనియర్‌ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »