రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సాయరెడ్డి అన్నారు.గురువారం మండలంలోని దూపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ సాయరెడ్డి మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని …
Read More »మహనీయుల జయంతోత్సవ సభ విజయవంతం చేయండి
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే,భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్ట్ ల ఫోరమ్ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు బి.కిరణ్, మాలమహానాడు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు సిద్ద ప్రభాకర్, పిలుపునిచ్చారు.గురువారం …
Read More »రైతులకు ఇబ్బందులు కలిగించకుండా చూడాలి
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వరిధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి, రైతులకు గని సంచులను ఇచ్చి, వెంటనే తూకం వేయాలని సూచించారు. రైస్ మిల్లో కడతా చేపట్టినట్లు …
Read More »ప్రమాదవశత్తు గోదావరిలోపడి ఒకరి మృతి
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామానికి చెందిన మోరే భీంరావు (55) అనే వ్యక్తి నిత్యం చేపల వేటకోసం కందకుర్తి గోదావరి నదికి వచ్చి చేపలు పట్టి జీవనం గడిపేవాడు. …
Read More »వార్డు సభ్యురాలు మృతికి సంతాపం
రెంజల్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని పదవ వార్డు సభ్యురాలు జాకిర మృతి చెందడంతో ఆమె మృతికి గురువారం సర్పంచ్ రమేష్ కుమార్ తోపాటు పంచాయితీ పాలకవర్గ సభ్యులు గ్రామపంచాయతీలో మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గంలో ఒక సభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో …
Read More »సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదల చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత ఎన్నికల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటర్ జాబితాలో ఎఫ్.ఎల్.సి, పి.ఈ.టీ తోలగింపు, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ …
Read More »పనులు నాణ్యతగా జరిగేలా చూడాలి
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31 లోపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్య ,సంక్షేమ, మౌలిక వసతుల సమస్త చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కింద చేపడుతున్న పాఠశాల భవనాల పురోగతిపై …
Read More »పాఠశాల పనుల తనిఖీ
కామరెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి, రాజంపేట, గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తిమ్మక్ పల్లి, దేవునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్త చైర్మన్ శ్రీధర్ రెడ్డి తనిఖీ చేపట్టారు. గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు. గ్రీన్ చాక్ బోర్డ్స్, డబుల్ డెస్కులు, పెయింటింగ్స్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »రైతన్నలారా దిగులు చెందకండి
హైదరాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన, అకాల వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్ట పోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నలారా దిగులు చెందకండి.. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించమని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ, …
Read More »దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు తెలియజేయునదేమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2022-2023 ఆర్ధిక సంవత్సరమునకు శారీరక వైకల్యం గల వారికి, బదిరులకు, అందులకు, మానసిక దివ్యాంగుల సహాయార్థం కింద తెలిపిన సహాయ ఉపకరణములను ఉచితముగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కామారెడ్డి జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, …
Read More »