NizamabadNews

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్‌ గ్రామంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్‌ గ్రామంలో మెప్మా డ్వాక్రా మహిళా స్వశక్తి భవన నిర్మాణా శంకుస్థాపన చేశారు. మంచినీటి శుద్ధి …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు.బుధవారం రెంజల్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌,విండో చైర్మన్‌ మోహినోద్దీన్‌ తో కలిసి ప్రారంభించారు. …

Read More »

సీనియర్‌ ప్రొఫెసర్‌లకు నియామక పత్రాలు అందజేసిన విసి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కామర్స్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ యాదగిరి, బిజినెస్‌ మేనేజ్మెంట్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కైసర్‌ మహమ్మద్‌, బాటని విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ అరుణ సీనియర్‌ ప్రొఫెసర్లుగా నియామకం అయ్యారు. వీరికి వైస్‌ చాన్స్‌ లర్‌ ప్రొఫెసర్‌ డి రవీందర్‌ నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతి పొందిన అధ్యాపకులు వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌, రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధినిలకు …

Read More »

నల్ల బ్యాడ్జీలు ధరించి గణిత ఉపాధ్యాయుల నిరసన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి గణితం పబ్లిక్‌ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్‌ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్‌ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్‌ పబ్లిషర్స్‌ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి …

Read More »

ఓటరు జాబితాలో పేరు తొలగించారనే ఫిర్యాదులు రాకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన ఎన్నికల జాబితా, బూత్‌ లెవెల్‌ అధికారుల నియామకం, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో …

Read More »

నిర్దిష్ట ప్రణాళికతో సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్‌ మిల్లర్లతో …

Read More »

అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

కామరెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ పోస్టర్‌ ను రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సంపత్‌ కుమార్‌, గాంధారి ప్రిన్సిపల్‌ అమర్‌ సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో 6 వ తరగతిలో …

Read More »

రంజాన్‌ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పండుగ సందర్భంగా రంజాన్‌ కానుకలను మంగళవారం రెంజల్‌ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ తో కలిసి ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ అమీర్‌ సతీమణి ఐయేషా ఫాతిమా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసిక రంజాన్‌ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే రంజాన్‌ …

Read More »

జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఉన్న అసమాన తలను తొలగించేందుకు నిరంతరం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రయాణించి ఆయన ఆశలను కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళులని మండల పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజనీకిషోర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి ఎంపీడీవో శంకర్‌, …

Read More »

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సభకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా నుండి నియోజకవర్గాల వారీగా ప్రజలను తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సంబంధిత శాఖల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »