రెంజల్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో శంకర్, సర్పంచ్ వెలమల సునీత నర్సయ్య తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి …
Read More »బాలికలను డిగ్రీ వరకు చదివించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …
Read More »ఒలంపియాడ్ లెవల్ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి ఐఎన్ టిఎస్ ఓ ఒలంపియాడ్ లెవల్- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్ …
Read More »ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్, …
Read More »అంబేడ్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో భారతరత్న డా బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్టు నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 14 డా.బీ ఆర్ అంబేద్కర్ జయంతి రోజున సుభాష్ నగర్లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, పోటీలలో పాల్గొనే …
Read More »కామారెడ్డి డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు
కామరెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా కామారెడ్డి జిల్లా డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగినటువంటి తెలంగాణ డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మరియు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల వారీగా కమిటీలను నియపిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు …
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శిరీష (23) కు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్త నిధి కేంద్రాలలో దొరకపోవడంతో పట్టణంలోని ఈశ్వర్ దాస్ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని డాక్టర్ బాలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతకు …
Read More »ఉపాధి పనులను పరిశీలించిన వైస్ ఎంపీపీ
రెంజల్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులను వైఎస్ ఎంపీపీ క్యాతం యోగేష్ పరిశీలించారు. గ్రామంలోని చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను పరిశీలించి చేసిన పనులకు ఖచ్చితమైన కొలతతో కూడిన డబ్బులు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. ఎండలు ఎక్కువగా సమీపిస్తుండడంతో పని ప్రదేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు తాగునీటి సమస్యను లేకుండా చూడాలని సూచించారు.ఈ …
Read More »సాటాపూర్లో ముగిసిన కంటివెలుగు
రెంజల్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెల 14న మండలంలోని సాటా పూర్ గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్ వికార్ పాషా తెలిపారు. సోమవారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్ వికార్ పాషా …
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
రెంజల్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని విండో చైర్మన్ భూమరెడ్డి,సర్పంచ్ సాయరెడ్డి అన్నారు.సోమవారం దూపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ప్రతి రైతు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే …
Read More »