NizamabadNews

పంచాయతీల సంపద పెంపొందించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని కాంపోస్టు షెడ్లు వినియోగించి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి పంచాయతీల సంపదను పెంపొందించుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో …

Read More »

మండలాల వారిగా బస్సులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నియోజకవర్గానికి ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 14న హైదరాబాదులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సమావేశం ఉందని తెలిపారు. మండలాల వారిగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి వచ్చే …

Read More »

భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్‌ వద్ద చేపడుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. నిజామాబాద్‌ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్‌ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …

Read More »

ప్రజావాణికి 40 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు డీఆర్డీఓ చందర్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, నిజామాబాదు ఆర్దీఓ …

Read More »

విద్యార్థులు సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల స్థాయిలో జిల్లాలోని వివిధ పాఠశాలలో విద్యార్థులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా నేర్పాలన్న ఉద్దేశంతో వార్షిక ప్రణాళికను రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మికి కామారెడ్డి జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి తాడ్వాయి శ్రీనివాస్‌ అందజేశారు. ఇందులో భాగంగా పరోపకారం, దేశభక్తి విద్యార్థుల్లో నీతి, నిజాయితీ పెంపొందించుటకు మూగజీవుల పట్ల సేవా మరియు ప్రకృతి, చెట్ల సంరక్షణ, …

Read More »

నిజామాబాద్‌కు 29మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని అన్నారు. 29మంది …

Read More »

కామారెడ్డిలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నికలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం గర్గుల్‌ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా స్థాయి ఎన్నికలు చేపట్టారు. ఎన్నికల అధికారులు పిట్లం అనుమాండ్లు ఆచార్యులు, నాగభూషణమాచారి, దేవిప్రసాదచారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షులుగా శిర్లవంచ కృష్ణమా చార్యులు, ఉపాధ్యక్షులు దేవర కొండ నరేష్‌ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి కొండ …

Read More »

వృద్ధురాలి ఆపరేషన్‌కు కానిస్టేబుల్‌ రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్‌ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్‌ మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ …

Read More »

రెడ్డిలు ఏకమవ్వాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్డిలు అంతా ఐక్యమై మన సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపకులు మాధవరెడ్డి అన్నారు. రెడ్డిలందరూ అన్ని రంగాల్లో అనగదొక్క బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి ఒక్క రెడ్డి ఐక్యం కావాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్స్‌లో రెడ్ల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

Read More »

కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవుల్లో మీ పిల్లలు సమయం వృధా చేయకుండా ఉండేందుకు … క్రమశిక్షణతో ఒత్తిడికి లోనవకుండా, సెల్‌ టాబ్‌లకు అడిక్ట్‌ కాకుండా సంస్కారము సదాచారము శిక్షణ, శ్రీ సరస్వతీ విద్యామందిర్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో 5నుండి 13సంవత్సరాల వయసు గల బాలబాలికలకు సంస్కృతి సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించడం జరుగుతుందని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ కామారెడ్డి ప్రధానాచార్యులు ఒక ప్రకటనలోతెలిపారు. ఇందులో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »