నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల రెండవ విడత వేలంపాట ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్లో మొదటి విడతగా గత నవంబర్ నెలలో 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహించిన …
Read More »రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు స్వాగతం పలికిన అధికారులు
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు గురువారం హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథికి జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. డిచ్ పల్లి పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న కమిషనర్ పార్థసారథిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, ఆర్డీఓ రవి తదితరులు స్వాగతం పలికి, పూల మొక్కలు, …
Read More »ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల ఎస్.ఎస్.ఆర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …
Read More »రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగేపూర్ గ్రామానికి చెందిన సాయిలు తన ద్విచక్ర వాహనంపై రాంబాయి, ఆశమ్మతో కలిసి బెల్లూరుకు వెళ్తుండగా సాటాపూర్ గ్రామ చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్ వద్ద బండి అదుపుతప్పి పడిపోవడంతో వెనకాల …
Read More »తైబజార్ వేలం పాట వాయిదా
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ వారంతపు సంత తైబజార్ వేలంపాట వాయిదా వేసినట్లు సర్పంచి వికార్ పాషా తెలిపారు. నలుగురు వ్యాపారస్తులు వేలం పాటలో పాల్గొనగా రూ.8.35 లక్షలు పలికిందని ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం వేలంపాట సాగకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈనెల 20వ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వికార పాషా తెలిపారు. కార్యక్రమంలో …
Read More »కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం
నిజామాబాద్ రూరల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …
Read More »గ్రూప్ 4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ ఫౌండర్ చంచల్ గూడ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రూప్ 4 ఎగ్జామ్ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్తో కలిసి పంపిణి చేశారు. ఈ …
Read More »సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ద్వారా మంజూరైన రూ.20 లక్షల తో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ వెల్మల సునీత నర్సయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ దృష్టికి ఇందిరమ్మ కాలానికి సీసీ రోడ్డు …
Read More »సాటాపూర్లో కంటివెలుగు ప్రారంభం
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వికార్ పాషా అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి వినయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి …
Read More »అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిపించాలి
నిజామాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ …
Read More »