NizamabadNews

ఆదర్శ మునిసిపాలిటిగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ 2023-24 బడ్జెట్‌ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్‌ ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్‌ …

Read More »

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 26 ఆదివారం జరుగనున్న డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 20 సెంటర్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 …

Read More »

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటా

బాల్కొండ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ …

Read More »

ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషిచేయాలి

ఎడపల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి శివాజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బోధననియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకుడు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి ఎంపీపీ శ్రీనివాస్‌, జాన్కంపేట్‌ సర్పంచ్‌ సాయిలు అన్నారు. ఈ మేరకు శివాజీ జయంతి ఉత్సవాలు సందర్బంగా యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్‌ …

Read More »

కురుమల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి

బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ శనివారం బాన్సువాడ నియోజకవర్గ స్థాయి కురుమల ఆత్మీయ సమ్మేళనం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ కురుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్‌ కురుమ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విచ్చేస్తున్నారని, కావున …

Read More »

ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మునిసిపల్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, …

Read More »

కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు.శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు …

Read More »

చీడపీడలు, తెగులు నివారణపై రైతులకు అవగాహన

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పరిధిలోని గండివెట్‌ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు. …

Read More »

ఉద్యోగులు సమిష్టిగా అభివృద్ధికి కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగులు సమిష్టిగా పనిచేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం టీజీవో ఆధ్వర్యంలో 2023 డెఈరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాలలో గెజిటెడ్‌ ఉద్యోగులు ముందంజలో ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర …

Read More »

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. జీతభత్యాలు, పదోన్నతులు వంటి అనేక విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు మొదలుకుని కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ వరకు ప్రతి ఉద్యోగి సాధకబాధకాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »