నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం కేవలం పారిశుద్ధ కార్మికులే ప్రదామని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 7వ అంతస్తులో తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) కార్మికుల సమావేశం పి.సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్ …
Read More »ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. సదాశివ నగర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడి కేంద్రాలను, ఆరోగ్య ఉప కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల వయసును బట్టి ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా చూడాలన్నారు. వయసుకు …
Read More »బంజారాల సంక్షేమానికి సర్కారు పెద్దపీట
బీమ్గల్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. …
Read More »పీకల్లోతు అవినీతిలో తెలంగాణ విశ్వవిద్యాలయం
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యాలయం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 150 మంది ఉద్యోగులను నియమించడం చట్ట విరుద్ధమని …
Read More »రికార్డు టైంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. వేల్పూర్ పెద్దవాగు పై రూ. 15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం..
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాణి వైద్యశాలలో గుర్రం జ్యోతి (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ రక్తదాతల సమూహ సభ్యుడు మోతే రాజిరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 22వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి …
Read More »ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగేలా కృషి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరిగే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో …
Read More »అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »తాడ్ బిలోలిలో శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమిపూజ
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందియమన్నారు. అన్ని వర్గాలు కలిసికట్టుగా ఏర్పడి గ్రామంలో శివాజీ విగ్రహం …
Read More »జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని రెంజల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు గంగాధర్,సంతోష్ కోరారు. బుధవారం తహసిల్దార్ రాంచందర్ కు జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిలో ఏళ్ల తరబడి నుండి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ పనిచేస్తూన్న తమకు నివాసాల కోసం ప్లాట్లు అందజేయాలని …
Read More »