NizamabadNews

ప్రజా పంథానే జనతా ప్రజాతంత్ర విప్లవ మార్గం

రెంజల్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ఉద్యమాల నిర్మాణంతో ప్రజాపంథ మార్గంలోనే జనతా ప్రజాతంత్ర విప్లవం సాధ్యమవుతుందని సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా సబ్‌ డివిజన్‌ కార్యదర్శి డి రాజేశ్వర్‌ అన్నారు. సిపిఐ ఎంఎల్‌ ప్రజాపందా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెంజల్‌ మండలం తాడ్‌ బిలోలి, బోర్గం, నీలా గ్రామాల్లో బుధవారం ప్రజాపంథా జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో …

Read More »

సిఎం సహాయనిధి చెక్కులు అందజేసిన స్పీకర్‌

బాన్సువాడ, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన బసిరెడ్డి సుదర్శన్‌ రెడ్డికి రెండు లక్షలు, మంద హన్మండ్లు 17 వేల 600 చెక్కులను బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మోహన్‌ నాయక్‌, ఏజాస్‌, ఎర్వల కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, దేవేందర్‌ రెడ్డి, రాజేశ్వర్‌ గౌడ్‌, గోపనపల్లి సాయిలు, మన్నే …

Read More »

ఉపాధి హామీ అక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు హనుమంత రావుతో కలిసి ఉపాధి హామీ సామాజిక తనిఖీ అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ఉదృతం చేసిన భాజపా

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో, మల్దకల్‌ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్‌ కళాశాల, జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు …

Read More »

నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ జరగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ప్రత్యేకించి నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల …

Read More »

ఘనంగా వీరభద్రుని జాతర

రెంజల్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో మంగళవారం ఘనంగా వీరభద్రుని జాతర ఉత్సవాలు నిర్వహించారు. శివరాత్రి అయిన మూడవ రోజున వీరభద్రుని జాతర ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ రాతి బండరాళ్ల మధ్య వెలిసిన వీరభద్రుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రోచ్ఛారణాలు,బజా భజంత్రీల మధ్య …

Read More »

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. మంగళవారం మండలంలోని అంబేడ్కర్‌ నగర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్‌ గ్లాసులో మందులు …

Read More »

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన పంటను దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ మొయినోద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

Read More »

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్‌ఎస్‌ఎస్‌ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ ఇందూరు గంగాధర్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము …

Read More »

ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అన్నారు. బిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »