NizamabadNews

హెల్త్‌ సెంటర్‌ను సందర్శించిన ఉన్నత విద్య మండలి చైర్మన్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్‌ సెంటర్‌ని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్‌ సెంటర్‌లో వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి …

Read More »

జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్‌ నగరంలో జరుగు ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం రాజుగౌడ్‌ మాట్లాడుతూ …

Read More »

రక్తదాతలు ప్రాణదాతలే..

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్‌లో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల …

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో నాలుగు కేసులు

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి దేవునిపల్లి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఎస్సై ప్రసాద్‌ ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమం చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. అలాగే నంబర్‌ ప్లేట్‌ లేని వాహనదారులను గుర్తించి వారికి జరిమానా విధించడం జరిగిందని దేవునిపల్లి ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని …

Read More »

భూగర్భ జలాలను పెంపొందించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా ఉట చెరువులు, ఫామ్‌ ఫండ్స్‌ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో పోడు భూములు, దళిత బంధు, ఉపాధి హామీ పథకం, ధరణి పోర్టల్‌ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

ఒత్తిడిని అధిగమిస్తే మంచి గ్రేడిరగ్‌ పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు జిల్లా మెంటల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ జి.రమణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు, ప్రణాళిక ప్రకారం చదువుకోవాల్సిన తీరును తెలిపారు. విద్యార్థుల్లో ఎదురయ్యే భయాలు, కోపాలు, ఒత్తిడిలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. …

Read More »

కల్లుబట్టిని తొలగించాలి

ఎడపల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ గ్రామానికి వెళ్లే రహదారిలో గల కల్లుబట్టి వల్ల గ్రామానికి చెందిన మహిళలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానిని అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామస్తులు సోమవారం బోధన్‌ ఏసీపీ కిరణ్‌ కుమార్‌కు, బోధన్‌ ఎక్సైజ్‌ సీఐ రూప్‌ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడారు. ఎమ్మెస్సి …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. …

Read More »

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌ లకు విన్నవిస్తూ …

Read More »

మూగజీవాల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల నిర్వహించిన జంతు సంక్షేమ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించబడిన జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో నెగ్గిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌, జంతు సంక్షేమ మండలి చైర్మన్‌చే జారీ చేయబడిన ప్రశంసా పత్రములను, మెమొంటోలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు జంతు సంక్షేమం పట్ల అవగాహన పెంపొందించుకొని ఇతరులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »