కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్థిక అక్షరాస్యత వాల్పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 17వరకు జిల్లాలోని అన్ని బ్యాంకులలో వారోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు సేవలను సరైన రీతిలో నిర్వహించడానికి ఈ వారోత్సవాలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్) పరీక్ష లో 10 వేల 424 మంది విద్యార్థులకు గాను 9 వేల 585 మంది హాజరయ్యారని, 839 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ పరీక్షలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ …
Read More »పెండిరగ్ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో …
Read More »పుష్కర కాలం నాటి సమస్యకు పరిష్కారం
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడిచిన పుష్కర కాలం నుండి నెలకొని ఉన్న సమస్యకు స్థల దాత చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. డిచ్పల్లి మండలం కొరట్ పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం విషయం స్థల వివాదం తలెత్తడంతో గత 12 సంవత్సరాల నుండి ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇటీవల అధికారులు గ్రామాన్ని సందర్శించి, స్థల వివాదం విషయమై కాలనీవాసులతో …
Read More »15,16 తేదీల్లో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా మీ ముందుకు వస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2021 సంవత్సరంలో ప్రారంభించిన టోర్నమెంటు ఈసారి కూడా పురుషుల, మహిళల విభాగాల్లో …
Read More »మహాశివరాత్రి జాగరణ మండపానికి భూమిపూజ
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం సెట్టింగ్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న మహా …
Read More »తెలుగు సాహిత్యం
భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.జ. గిడుగు సీతాపతి ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.జ. భావకవిత్వం వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.జ. ప్రణయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.జ. …
Read More »శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ బుగ్గ రామేశ్వర దేవాలయ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ను ఆహ్వానించారు. కార్యక్రమంలో మద్దికుంట సర్పంచ్ రామ్ రెడ్డి స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావు, గాంధారి బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు శివాజీ …
Read More »45వ డివిజన్లో శక్తి కేంద్ర సమావేశం
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ పట్టణం 45 వ డివిజన్ శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే భూత్ స్థాయి …
Read More »