NizamabadNews

బీర్కూర్‌లో హత్‌ సే హత్‌ జోడో

బీర్కూర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాలలో హత్‌ సే హత్‌ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ నిర్వహించిన …

Read More »

మగ్దూం మొహినుద్దీన్‌ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్‌ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్‌ కొనియాడారు. మొయినుద్దీన్‌ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్‌ మగ్దుమ్‌ మొహియూద్దీన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి …

Read More »

అంబులెన్స్‌ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని పెద్దదేవడ గ్రామానికి చెందిన నర్సవ్వ ప్రసవానికి శుక్రవారం బాన్సువాడ మాత సంరక్షణ ఆసుపత్రికి రావడంతో వైద్యులు తగిన పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్‌ సిబ్బంది శివకుమార్‌ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ ప్రసాదం …

Read More »

రేషన్‌ షాపుల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందిస్తున్న రేషన్‌ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రేషన్‌ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రేషన్‌ షాపులో బోర్డును, సరుకుల …

Read More »

ప్రతి శక్తి కేంద్రం స్థాయిలో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ అధ్యక్షతన రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్‌ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని కేంద్ర బడ్జెట్‌లో …

Read More »

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, మాత శిశు ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌ తదితర కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, జీవో 60 ప్రకారం 15 వేల 600 రూపాయలు చెల్లించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ …

Read More »

ఎడపల్లిలో వివాహిత ఆత్మహత్య

ఎడపల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్య కారణాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన దేరేడి అనసూయ (55) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు …

Read More »

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామ శివారులోని పసుపు వాగులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రేంజల్‌ ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులోని పసుపు వాగులో నీటిపై తేలే ఆడుతున్న మృతదేహం కనబడడంతో గ్రామస్తులు సమాచారం అందించారని గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయట …

Read More »

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు అభ్యర్థుల ఎంపికలలో నిరుపేద దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిరచారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబాలకు మొదటగా ప్రాధాన్యతగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు ప్రక్రియలో …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్‌ గడ్‌ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »