NizamabadNews

జిల్లా అభివృద్ధికి సహకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రతినిధులు చూడాలని తెలిపారు. …

Read More »

బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు సామాజిక …

Read More »

అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అవగాహన

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ మహమూద్‌ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్‌, బాంబే క్లాత్‌, ఎల్విఆర్‌ షాపింగ్‌ మాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ మహమ్మద్‌ అలీ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఈనెల 14 తేదీ నుండి 20వ తేదీ వరకు …

Read More »

రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై …

Read More »

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్‌ లలిత …

Read More »

సమ్మె నోటీసులు అందజేత

రెంజల్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివోఏలు ఈ నెల 24 న చేపడుతున్న నిరవధిక సమ్మె నోటీసులను మంగళవారం మండల ప్రజా పరిషత్‌ అభివృద్ధి అధికారి శంకర్‌,ఏపీఎం చిన్నయ్యలకు వివోఏలు సమ్మె నోటీసులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.ప్రభుత్వం వివోఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించలని కనీస గౌరవ వేతనం రూ. 18000 ఇవ్వాలని, …

Read More »

రైతులు దళారులను ఆశ్రయించవద్దు

రెంజల్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆరుకాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించాలని విండో చైర్మన్‌ మోహినోద్దీన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్‌ వికార్‌ పాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం …

Read More »

షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ

రెంజల్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు షాదీ ముబారక్‌ చెక్కులను సొసైటీ చైర్మన్‌ ఇమామ్‌ బేగ్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా షాదీ ముబారక్‌ ద్వారా చేయుతనందిస్తుందని ఆడపిల్లకు అన్నగా కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటూ షాది ముబారక్‌ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా చాలా …

Read More »

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఓపెన్‌ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి మే 04వ తేదీ వరకు ఎస్‌ …

Read More »

ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌ గ్రామీణ్‌ టు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం మాక్లుర్‌ మండలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విటల్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చెయ్యాలని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామస్థాయిలో గ్రామ ప్రజలకు అవగాహన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »