NizamabadNews

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (64) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పైదం భాస్కర్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్‌ రక్తాన్ని వీటి ఠాగూర్‌ రక్తనిది కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. …

Read More »

పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హనుమాన్‌ జయంతి, రంజాన్‌ పండుగలను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్ర సమయంలో సమయ పాలన పాటించాలన్నారు. పండగల సమయంలో సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా …

Read More »

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఆదేశించారు. మంగళవారం ఆయన తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నరని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు సాప శ్రీనివాస్‌ తెలిపారు. ఉపాధ్యక్షులుగా కే హోసన్న, కె ఇమ్మానుయేల్‌ ప్రశాంత్‌, కే శ్రీనివాస చారి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె పాల్‌ సుధాకర్‌, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఏజే రత్నాకర్‌, సహాయ కార్యదర్శిగా ఎన్‌ సంజీవ్‌ సామెల్‌ , జిల్లాకోశాధికారిగా ఎన్‌ జ్ఞానేందర్‌, …

Read More »

కామారెడ్డిలో ఏబివిపి వినూత్న నిరసన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఉరి తీయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి నగర కార్యదర్శి చరణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకవడం కలకలం రేపుతోందని, తాండూర్‌లో తెలుగు పేపర్‌ లీక్‌ ఘటన మరువక ముందే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో హిందీ పేపర్‌ …

Read More »

కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన కళ్లద్దాల వివరాలు అరా తీశారు. కంటి వెలుగు శిబిరానికి ప్రజల అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, మండల …

Read More »

దొడ్డి కొమరయ్య, ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగిస్తాం

కామరెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బిఆర్‌ఎస్‌ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి, అలాగే మొగల్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి బీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య, …

Read More »

ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో పోషణ పక్షం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు నిర్వహించవలసిన బాధ్యతలను వివరించారు. హోప్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ అనుకోకుండా రోడ్డుపై వెళ్లే వ్యక్తికి హార్ట్‌ ఎటాక్‌ ఏ విధంగా సేవ్‌ చేయాలో వివరించారు. హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వ్యక్తి సడన్‌గా పడిపోతే సిపిఆర్‌ ద్వారా మనిషిని బ్రతికించవచ్చని …

Read More »

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు తెలంగాణ యూనివర్సిటీ సిఓఈ ప్రొఫెసర్‌ అరుణ సోమవారం తెలిపారు. 5వ సెమిస్టర్‌ పరీక్షల్లో 9 వేల 638 విద్యార్థులు పరీక్ష రాయగా 3 వేల 788 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 2 …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముందస్తుగా ఆసుపత్రి ఖర్చులకోసం, మరియు ఆపరేషన్‌ తర్వాత ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సహకారంతో, నిజామాబాద్‌ గ్రామీణ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి రూ. 14 లక్షల 18 వేల 100 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »