ఆలూరు, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైత్ర శుద్ధ నవమి రోజున ఆలూర్ గ్రామంలో శ్రీరాముని యొక్క జననం నిర్వహిస్తారు. పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో శ్రీరామ చంద్రుని కళ్యాణం జరిపితే ఆలూర్ రామాలయంలో శ్రీరాముని జననం జరుపుతారన్నారు. ఈ ఆలయానికి విశిష్టతగా పూర్వం నుండి శ్రీరామనవమి రోజున రాముడి యొక్క జననం నిర్వహించడం ప్రత్యేకత. …
Read More »సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 15 నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు . జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్తు, పోస్టల్, పాఠశాల విద్యాశాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి …
Read More »ఇంటర్మీడియట్ అధ్యాపకులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చ్ 31వ తేదీ శుక్రవారం నుండి నిజామాబాదులో ప్రారంభమవుతున్న మొదటి స్పెల్ ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకన విధుల ఆర్డర్ కాపీలు వచ్చిన నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలోని ప్రతి అధ్యాపకుడు వెంటనే రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ ఆదేశించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణిత శాస్త్రము, పౌరశాస్త్రంకు సంబంధించిన మూల్యాంకనం శుక్రవారం ప్రారంభమవుతుందని …
Read More »ఎల్వోసి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్ధరికి ఎల్వోసి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గాడి లక్ష్మికి 2 లక్షల 50 వేల రూపాయలు, మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు మంజులకు రెండు లక్షల రూపాయల ఎల్వోసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »దక్కన్ ప్రాంతంపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరముంది
డిచ్పల్లి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్కన్ ప్రాంతంపై మరింత పరిశోధనలు జరగవలసిన అవసరం ఉందని దక్కన్ చరిత్రలో ఇంకా ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రావాలని ప్రసిద్ధ సాహితి వేత్త, మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. చరిత్ర కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. దక్కన్ చరిత్రను పరిపూర్ణ రీతిలో రచించే క్రమంలో తెలంగాణ చరిత్ర …
Read More »పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలతో …
Read More »పరీక్ష తేదీల్లో మార్పు
డిచ్పల్లి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పలు సబ్జెక్టుల పరీక్షల తేదీలు మార్పులు చేసినట్లు సిఓఈ పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ విషయం గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ …
Read More »మార్చి 30 నుండి శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 30 వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మార్చి 30న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా …
Read More »10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
తాడ్వాయి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తాడువాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను దృష్టిలో ఉంచుకొని చదవాలన్నారు. జీవితంలో రాణించాలంటే సమయపాలన క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు గత ఐదు …
Read More »వడ్యాట్లో పోషణ పక్షం అవగాహన సదస్సు
మోర్తాడ్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో బుధవారం రెండు అంగన్వాడి సెంటర్లలో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు, కిశోర బాలికలకు మిల్లెట్స్ ఎనిమియా, చిరుధాన్యాల విషయమై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కవిత, శోభ తదితరులు పాల్గొన్నారు.
Read More »