NizamabadNews

బైరి నరేశ్‌పై న్యాయవాదుల ఫిర్యాదు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందు దేవుళ్ళను, అయ్యప్ప స్వామిని కించపరుస్తూ, హిందువుల మనోభావాలను గాయపరిచిన బైరి నరేష్‌, రెంజర్ల రాజేష్‌, శాన్‌ అనే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో పిర్యాదులు దాఖలయ్యాయి. నిజామాబాద్‌ ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌, మూడవ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది, బి.జే. పి.లీగల్‌ …

Read More »

నేటి యువతకు మౌనిక ఆదర్శం

కామరెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్‌ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ అన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌ డే సందర్భంగా …

Read More »

ఆలూరులో అయ్యప్పస్వాముల ఆందోళన

ఆర్మూర్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన బైరి నరేష్‌పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి పి. డి.యాక్ట్‌ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆలూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి అధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి నరేష్‌ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ చౌరస్తా నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి …

Read More »

కామారెడ్డిలో యోగా సాధన శిబిరం

కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 29వ తేదీ 2023 నుంచి ఫిబ్రవరి 5, 2023 వరకు వారం రోజుల పాటు యోగ సాదన శిబిరం నిర్వహించనున్నట్టు పరమపూజ్య స్వామి బ్రహ్మానంద సరస్వతి పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా యోగ సాధన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో యోగ, ఈశ్వర ధ్యానము, దేశభక్తి, ఉత్తమ మానవ నిర్మాణం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. …

Read More »

మెట్రో రైళ్ల సమయం పొడిగింపు…

హైదరాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యూ ఇయర్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో అధికారులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మొదటి స్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. అలాగే చివరి స్టేషన్‌ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో …

Read More »

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు వారి సూచనలు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం కమీషనరేట్‌ నుండి ప్రకటన ద్వారా సూచనలు వెల్లడిరచారు. క్రాకర్స్‌, ఆర్కెస్ట్రా సౌండ్‌ సిస్టమ్‌, డిజె …

Read More »

మౌనికను అభినందించిన ఎంపి

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 25, గుడ్‌ గవర్నెన్స్‌ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఢల్లీిలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన యూత్‌ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది అటల్‌ బిహారీ వాజ్‌పాయి గురించి మాట్లాడే …

Read More »

ఖాళీ బిందెలతో రాస్తా రోకో

ఎడపల్లి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఒకటవ వార్డులో త్రాగునీటి కొరతను నిరసిస్తూ కాలనీ వాసులు రోడ్డెక్కారు. బోధన్‌ -నిజామాబాద్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. గ్రామంలో ఒకటవ వార్డులోని కాలనీ వాసులకు గత కొన్ని నెలలుగా మిషన్‌ భగీరథ ద్వారా గానీ, నల్లాల ద్వారా గానీ త్రాగునీరు రావడంలేదని ఫలితంగా త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు …

Read More »

టిపిటిఎఫ్‌ నూతన క్యాలెండర్‌ ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిటిఎఫ్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వై. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ అనిల్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శులు సిహెచ్‌ లక్ష్మి, మీనా, భూషణ్‌, విజయ శ్రీ, నలిని దేవి, జి. సంతోషి, టి.శ్రీనివాస్‌, పి. అంజయ్య, కే శ్రీనివాస్‌, …

Read More »

నాబార్డ్‌ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా పాలనాధికారి

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి 2023 – 2024 సంవత్సరానికి గాను జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్‌ ( నాబార్డ్‌) ద్వారా రూ. 8513 కోట్లతో రూపొందించిన పొటెన్షియల్‌ లింక్‌ డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ ను శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు. పంట ఉత్పత్తులు, నిర్వహణ, మార్కెటింగ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »