నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2023 లో జరిగే ఎన్నికల …
Read More »ఎన్వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్ నగర్లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …
Read More »మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ సూచనలు
కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మాజివాడి చౌరస్తా వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే అధికారులు మిషన్ భగీరథ పైప్ లైన్లను షిఫ్ట్ చేసేందుకు కావలసిన నిధులను సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నేషనల్ హైవే, మిషన్ భగీరథ అధికారులతో వెహికల్ అండర్ పాస్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. …
Read More »ధాన్యం సేకరణలో నిజామాబాద్ నెంబర్ వన్
వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …
Read More »ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పటేల్, ఖాజా ఫయాజొద్దిన్లను …
Read More »శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులోని సుప్రసిద్దమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు బోధన్ దేవాదాయ శాఖ పరిశీలకులు కమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా పురం సాయి లు, కమిటీ సభ్యులుగా చిలుక నర్సయ్య, ప్రకాష్ …
Read More »ఏప్రిల్ 3 నుండి ఎస్ఎస్సి పరీక్షలు
హైదరాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …
Read More »సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం జెడ్పి ఛైర్మన్ విట్ఠల్ రావు అధ్యక్షతన జెడ్పి మీటింగ్ హాల్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. …
Read More »నాటుసారా కేసులో బైండోవర్ ఉల్లంఘన, ఏడాది జైలు శిక్ష
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల అనుసారం ఇటీవల కాలంలో నాటుసారా స్థావరాలపై జరిపిన దాడుల్లో సోమార్ పేటకి చెందిన బానోత్ నీల రెండో సారి నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిరది. బైండోవర్ ఉల్లంఘించిన కారణంగా మాచారెడ్డి తాసిల్దార్ సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘిస్తూ తిరిగి నాటుసారా తయారీ …
Read More »ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్లో జరుగుతున్న ‘‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’’ ఎగ్జిబిషన్లో 38వ నంబర్ స్టాల్లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …
Read More »