నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెన్షనర్లు, ఇతర లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా వెల్నెస్ సెంటర్ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్ని వసతులతో కూడిన భవనంలోనికి మారుస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా పరిషత్ మీటింగుకు హాజరైన జిల్లా కలెక్టర్ను కలిసి మెమోరాండం …
Read More »దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిది
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈరోజు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక …
Read More »ఎన్వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …
Read More »రక్తదానం ప్రాణదానంతో సమానమే…
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రానికి చెందిన గాడి లలిత అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్ రక్తాన్ని బుధవారం వి.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రాజంపేట రెడ్ క్రాస్ మండల వైస్ చైర్మన్ ప్రసాద్ సహకారంతో అందజేసినట్టు రెడ్ క్రాస్ జిల్లా ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …
Read More »సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా రీజినల్ ఆఫీస్ …
Read More »నాబార్డ్ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 2023 – 2024 సంవత్సరానికి గాను రూ.5090 కోట్లతో రూపొందించిన జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్ ( నాబార్డ్) ప్రొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. పంట రుణాలకు రూ.3165 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1005 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.174 …
Read More »నిరుపేదలకు వంట సామగ్రి, బ్లాంకెట్లు అందజేత
బీబీపేట్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం కేంద్రంలో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ …
Read More »రైతు మోసకారి ప్రభుత్వం
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టిఆర్ఎస్ …
Read More »కాంగ్రెస్ నాయకుల అరెస్టు
బాన్సువాడ, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చలో ఇందిరా పార్క్ సమర దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డిని వర్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో ఎస్సై మరియు కానిస్టేబుల్ …
Read More »వాలంటీర్లకు విపత్తు నిర్వహణ శిక్షణ
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్ నగర్లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ కమాండెంట్ బిట్వీన్ సింగ్ నేతృత్వంలోని 20 మంది ఎన్డిఆర్ఎఫ్ సైనికుల బృందం శిక్షణను ఇచ్చింది. అగ్నిప్రమాదాలు, జల ప్రమాదాలు,వరదలు, భూకంపాలు, గ్యాస్ లీకేజీ, పేలుడు ఇతర …
Read More »