కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఐకెపి అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసూళ్లు, సోలార్ వినియోగం పై సమీక్ష …
Read More »కామారెడ్డిలో క్రీడాపోటీలు
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ జోనల్ రాజన్న జోన్ ఫారెస్ట్ స్పోర్ట్స్. గేమ్స్ మీట్ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్ సిఎఫ్ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్వో నికిత, సిద్దిపేట్ జిల్లా డిఎఫ్వో శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా డిఎఫ్వో గోపాల్ రావు, మెదక్ …
Read More »వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 526 గ్రామపంచాయతీలో మార్చి 15లోగా 100 శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ కార్యదర్శులు పన్నులను వసూలు చేసే విధంగా మండల స్థాయిలో ఎంపీవోలు, డివిజన్ స్థాయిలో డిఎల్పిఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్ల …
Read More »కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రాన్ని అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉన్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఏర్పాటుచేసిన కౌంటర్లను పరిశీలించారు. ఎంతమందికి ఇప్పటివరకు స్క్రీనింగ్ చేశారని వివరాలు అడిగారు. రీడిరగ్ అద్దాలను ఎంతమందికి అందజేశారని …
Read More »రైతు బీమా చెక్కు పంపిణీ
మాక్లూర్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం గుంజిలిలో టిఆర్ఎస్ యువజన నాయకుడు గోపు రంజిత్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రైతు బీమా, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా రైతు దుమాల గంగుబాయి ఇటీవల మరణించింది. ఆమె కుటుంబ సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా చెక్కు అందించారు. అలాగే అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఖాసీంబీకి సీఎంఆర్ఎఫ్ కింద రూ.20 వేలు …
Read More »జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఓటరు దినోత్సవ …
Read More »తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిజామాబాద్ యూనిట్ యొక్క కాలమానిని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, ట్రెజరర్ నాగేష్ రెడ్డి, సహాయ …
Read More »హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్ లతో పాటు జానకంపేట్ ఫీల్డ్ అసిస్టెంట్, మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ హరితహారం, మన …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్పల్లి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్ లగ్) పరీక్షలో 2465 మంది విద్యార్థులకు గాను 2334 మంది హాజరయ్యారని, 131మంది గైర్ హాజరు అయ్యారని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ వెబ్ టెక్నాలజీ పరీక్షలో …
Read More »15 రోజుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
కామరెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితా లో ఉన్న పి.ఎస్.ఈ ఎంట్రీలు వంద శాతం ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్తో కలిసి …
Read More »