నిజామాబాద్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాత కలెక్టరేట్ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని (కలెక్టర్ గ్రౌండ్) క్రీడా ప్రాంగణానికి కేటాయించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ ఎంఆర్వో కార్యాలయ స్థలాన్ని వెజిటేబుల్ మార్కెట్, ఫిష్ …
Read More »ఒంటిపై కిరోసిన్ పోసుకుని వ్యక్తి మృతి
నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భార్య భర్తల మధ్య గొడవతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై రాజరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన పరిద్కు నవీపేట్ మండలంలోని నాడపూర్ గ్రామానికి చెందిన సబ్రిన్తో మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందన్నారు. అప్పటి నుంచి తరచు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో నాగేపూర్లో గతకొన్ని …
Read More »నవీపేట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా
నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో గా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మండలంలోని కొస్లీ పంప్ హౌస్ నుంచి అలీసాగర్ లిఫ్ట్ నుండి యాసంగి పంటకు సాగు నీళ్లను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇచ్చిన హామీలు అమలుకై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 70లక్షల …
Read More »సిద్ధులగుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధులగుట్టపై రూ. 8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం సాయంత్రం సిద్ధులగుట్టను సందర్శించి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరివేక్షించిన ఆయన సంబంధిత అధికారులకు …
Read More »ఆర్మూర్లో పెన్షనర్స్ డే
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ సంవత్సరం 17 డిసెంబర్ రోజు జరుపుకునే పెన్షనర్స్ డే ను ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ అందరి ఆరాధ్యదైవం కీర్తి శేషులు డి.ఎస్ .నకారాను స్మరించుకొని నివాళులర్పించారు. జిల్లా పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా ఈ నెల 17 న జరుపుకోవాల్సిన వేడుకలను ఆర్మూర్ డివిజన్ స్థాయిలో సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో 8 …
Read More »ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బాల్కొండ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1975-85 వరకు 10 ఎస్ఎస్సి బ్యాచ్లకు చెందిన విద్యార్థులు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సన్మానించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గౌడ్ ఉపాధ్యాయులు రంగాచారి, వెస్లీ, తిరుపతి రెడ్డి, పుష్పనాథ్ రెడ్డి, ఇన్నయ్య గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, జగదీశ్వర్ …
Read More »గర్భిణీకి రక్తధానం చేసిన పోలీస్ కానిస్టేబుల్
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక (28) అనే గర్భిణీ పేషంట్కి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై అతితక్కువ మందిలో ఉండే ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వహకులను సంప్రదించారు. దీంతో కామారెడ్డి మండలం కుప్రియల్ గ్రామానికి చెందన, మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో …
Read More »అటల్ బిహారీ వాజ్పాయ్ స్మృతిలో కవి సమ్మేళనము
బోధన్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి (25 డిసెంబర్) సందర్భంగా ఈనెల 24న సోమవారం బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాలలో సాయంత్రము 5 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు అటల్ బిహారీ వాజ్పేయి స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. కవి సమ్మేళనంలో దేశభక్తిని ప్రబోధించే కవితలు (వచన కవితలు, పద్య కవితలు) వినిపించాలన్నారు.
Read More »పెండిరగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్లో ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …
Read More »ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రజల నుంచి …
Read More »