నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐ.టీ హబ్ పనులను సోమవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టరుకు కీలక సూచనలు చేశారు. ఈ …
Read More »ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు అయ్యేవిధంగా చూడాలని ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదరం డాటా తో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటర్గా నమోదు చేయాలని …
Read More »ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్
డిచ్పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్ కం సెలక్షన్ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్ డా. సంపత్ తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్ పాల్గొనవచ్చని, టోర్నమెంట్ నిర్వహించడం వర్సిటీలో …
Read More »ప్రజావాణికి 59 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 59 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »ప్రజావాణికి ప్రాధాన్యత
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు.సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …
Read More »ఈ నెల 26న పద్మశాలి భవన ప్రారంభోత్సవం
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లో నిర్మిస్తున్న పద్మశాలి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు తుదిదశ పనులకు మరో 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నమస్తే నవనాధపురం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం పెర్కిట్లోని పద్మశాలి భవన నిర్మాణం …
Read More »వైభవోపేతంగా అయ్యప్ప మహాపడిపూజ
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులో గల పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవోపేతంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తుల శరణు ఘోషతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడి నివాసం …
Read More »కాంగ్రెస్ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …
Read More »తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి మున్సిపల్లోని ఆరో వార్డు సరంపల్లి గ్రామానికి చెందిన గైనబోయిన రమేష్, తన తండ్రి గైనబోయిన పోశయ్య జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని తన సొంత డబ్బులతో చేయించి ఆరవ వార్డు సరంపల్లి పాత రాజంపేట గ్రామాల కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్కు అందజేశారు. దీనికి కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్, ఎస్ఐ రమేష్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో …
Read More »అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను డోజర్ను పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిఐ శ్రీధర్తో కలిసి నీలా గ్రామ శివారులో రెండు …
Read More »