NizamabadNews

బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతిభవన్‌ ముట్టడిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్‌ నుండి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడారు. …

Read More »

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయితజవాబు : గద్దర్‌. తెలంగాణ రాష్ట్ర పుష్పంజవాబు : తంగేడు. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌జవాబు : డాక్టర్‌ పి. జే.కురియన్‌. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయితజవాబు : నందిని సిధారెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులుజవాబు : సురవరం ప్రతాపరెడ్డి.

Read More »

వేములవాడలో తలనీలాలకు రూ.251

వేములవాడ, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొఘుల్‌ కాలంలో ఆఖరి చక్రవర్తి ఔరంగ జేబు రాజ్య విస్తరణకు ప్రజలపై వివిధ రకాల రూపంలో పన్నులు అంటే జుట్టు పెంచుకుంటే పన్ను కట్టేలా జిజియా పన్ను విధించారని, అదే పరిస్థితి వేములవాడలో కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ …

Read More »

కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని …

Read More »

మండల సర్వసభ్య సమావేశం

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ విఠల్‌ ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపించారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు, సమయానికి అందుబాటులో ఉండాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ గత వర్షానికి …

Read More »

నసురుల్లాబాద్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల పరిధిలోని, బొమ్మందేవ్‌ పల్లి ఎక్స్‌ రోడ్‌ నెమిలి, సాయిబాబా ఆలయం, వద్ద శుక్రవారం రోజు, ఎఎస్‌ఐ అభిబ్‌ బేగ్‌ సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఎస్‌ఐ మాట్లాడుతూ సైబర్‌ నేరగలనుంచి జాగ్రత్తగా ఉండాలని, అనుమాన కాల్స్‌ వస్తే, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, వారు మీకు ఫోన్‌ చేసి …

Read More »

పోచారం అభయారణ్య కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

ఎల్లారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలంలోని స్థానిక ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల బొటని, జంతుశాస్త్రం విభాగం అధ్యాపకులు,విద్యార్థులు శుక్రవారం డివిజన్‌ పరిధిలోని నాగిరెడ్డిపెట్‌ మండలం పోచారం అభరణ్య కేంద్రానికి సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు జంతుశాస్రం, వృక్ష శాస్రం గురించి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జంతువుల ప్రత్యుత్పత్తి, మొక్కల ప్రత్యుత్పత్తి విధానం వివరించారు. అనంతరం విద్యార్థులు నర్సరీలో పెంచుతున్న వివిధ …

Read More »

ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

ఎల్లారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాలా కాలం నుంచి ఉన్న ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌ శిథిలావస్థకు చేరినా స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్‌కు పట్టింపు లేదా వెంటనే రాజీనామా చేయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి సుభాష్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అవస్థలను తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణలో …

Read More »

సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

రెంజల్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ఎస్సై సాయన్న గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్‌ కేసులలో మోసపోకుండా ఉండాలని ఎవరైనా అరిచిత వ్యక్తులు లోన్‌ల పేరిట ఫెక్‌ కాల్‌ చేసి లోన్‌లు ఇప్పిస్తామని చెపితే నమ్మవద్దని ఫోన్‌ నంబర్లు, ఓటిపిలు, ఈ మెయిల్‌ ఐడిలు ఎవరికి షేర్‌ చేయవద్దని సూచించారు. ఎవరైనా …

Read More »

మధ్యాహ్న భోజనం పరిశీలన

రెంజల్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ్‌ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనాన్ని జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందజేసే భోజనంతీరును పరిశీలించి స్వయంగా భోజనాన్ని విద్యార్థులకు అందించారు. నాణ్యమైన పదార్థాలను మెనూ ప్రకారం అందజేయాలని ఏజెన్సీ నిర్వహుకుల సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »