కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండల కేంద్రానికి చెందిన ఇందిర (45) కి ఆపరేషన్ నిమిత్తము బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో అన్నారం గ్రామానికి చెందిన రాజమౌళి మానవతా దృక్పథంతో స్పందించి శుక్రవారం వి.టి. ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …
Read More »లైసెన్సు లేకుండా విక్రయిస్తే జరిమానా
కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లైసెన్సు లేకుండా తినుబండారాలు (ఆహార పదార్థాలు) విక్రయాలు చేస్తే రూపాయలు ఐదు లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో తినుబండారాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్సులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలులో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కంటి వెలుగు, మన ఊరు – మన బడి, హరిత హారం, తెలంగాణా క్రీడా ప్రాంగణాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, కొత్త ఓటర్ల వివరాల …
Read More »పడగల్లో ఆర్మూర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన సదస్సు
వేల్పూర్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామం ప్రజాభవన్లో ఆర్మూర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గ్రామస్తులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శంకర్ మొహలే, వ్యవసాయ అధికారిని కరుణశ్రీ, బ్యాంక్ అధికారి ప్రియాంక పాల్గొన్నారు. వ్యవసాయ, వ్యాపారం, బంగారం, …
Read More »ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 20 లోపు పాఠశాలలో పనులను పూర్తి చేయాలని సూచించారు. …
Read More »వర్నిలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
వర్ని, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వర్ని మండలం కూనిపూర్ అంగన్వాడి కేంద్రంలో పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు డ్రెస్సులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూనిపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల …
Read More »కుమారస్వామికి స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్
హైదరాబాద్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘన స్వాగతం …
Read More »ఏళ్ల కళ నెరవేరినవేళ
లింగంపేట్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలంలోని పోల్కంపేట తండా రోడ్డుకు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ నిధులతో శుక్రవారం నేతలు, రోడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పోల్కంపేట తండాను పట్టించుకున్న నాథుడేలేడన్నారు. ప్రస్తుత శాసనసభ్యులు సురేందర్కి తండా రోడ్డు సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ …
Read More »సిద్ధుల గుట్టపై సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను గురువారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రారంభించారు. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి విదితమే. ఆయన ప్రత్యేక …
Read More »మన ఊరు మన బడి అభివృద్ధి పనుల పూర్తికి నిరంతర కృషి
కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మన బడి పాఠశాల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు …
Read More »