NizamabadNews

అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

నిజామాబాద్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీలేష్‌ వ్యాస్‌ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో …

Read More »

ఎన్‌సిడి కిట్ల పంపిణి

నవీపేట్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లె గ్రామంలో సుమారుగా 90 మంది రోగులకు బీపీ, షుగర్‌ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఏఎన్‌ఎం అనురాధ తెలిపారు. ఉదయం సుమారుగా 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సేవలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. …

Read More »

ఉచిత ఎన్సిడి కిట్లను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్‌, రక్తపోటు గల రోగులకు …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రైతులు మొగ్గు చూపాలి

రెంజల్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆయిల్‌ ఫామ్‌ సాగు పంటలపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునానని జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బోధన్‌ డివిజన్‌ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణదికారులకు ఆయిల్‌ ఫామ్‌ సాగు పంటలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌ మాట్లాడారు. రైతులకు …

Read More »

టూరిజానికి ల్యాండ్‌ మార్క్‌ గుండ్లచెరువు

ఆర్మూర్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టూరిజంలో ఆర్మూర్‌ పట్టణానికి ల్యాండ్‌ మార్క్‌ అవుతుందని భావిస్తున్న గుండ్ల చెరువును ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గుండ్లచెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను పరిశీలించారు. బోట్‌లో ప్రయాణం చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 365 రోజులు నీటితో కళకళ లాడే గుండ్లచెరువు మధ్యలో ఐలాండ్‌ నిర్మాణం, బోటింగ్‌కు వచ్చే పర్యాటకులకు మంచినీటి …

Read More »

టీఆర్‌ఎస్‌లోకి వడ్డెర సంఘం సభ్యులు

నందిపేట్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ పట్టణంలోని వడ్డెర సంఘం సభ్యులు జీవన్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వ పాలన పట్ల తామంతా ఆకర్షితులం కావడమే కాక ఆర్మూర్‌ …

Read More »

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్‌ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గురువారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిచ్పల్లి రైల్వే స్టేషన్‌ నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి …

Read More »

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని తెలంగాణలోనే మొట్టమొదటి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌, రీసర్చ్‌ సెంటర్‌లో ఉచిత హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్‌ శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఆర్‌ ప్రిన్సిపల్‌ నుజుమ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ 1 సంవత్సరం పూర్తి …

Read More »

వెల్‌ నెస్‌ సెంటర్‌ వసతి కల్పించండి

నిజామాబాద్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరకొర వసతులతో, రిటైర్డ్‌ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సేవ లందిస్తున్న ఇహెచ్‌జెఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ మనుగడ అగమ్య గోచరంగా, ప్రశ్నార్ధకరంగా మారిందని, కలెక్టరేట్‌ బిల్డింగ్‌ కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న వెల్నెస్‌ సెంటరు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడిరదని, దీనిని తిరిగి ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మీమాంస నెలకొని వుందని …

Read More »

వారం రోజుల్లోపు లక్ష్య సాధన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్‌, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్‌ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »