బోధన్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అతిధి అధ్యాపకుల నియమాకనికి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రంగా రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని తెలిపారు. పి.హెచ్.డి, నెట్, సెట్ లో ఉత్తీర్ణులు …
Read More »అటవీ సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడు సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ …
Read More »ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత కార్డుల కోసం అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు బుధవారం ఆయన ఆహార భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు పర్యవేక్షణ చేసి అవగాహన కల్పించాలని …
Read More »తెవివిలో రెండ్రోజుల జాతీయ సదస్సు
డిచ్పల్లి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్ 29, 30వ తేదీలలో ‘‘బయో ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ (బిఎంసి-2022) ‘‘ విషయం పై నిర్వహించబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రౌచర్ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందరన గుప్త ఆవిష్కరించారు. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలయాలకు సంబంధించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రసాయన …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఆరోగ్యానికి గురై ఆర్థిక సహాయం కొరకై రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిని సంప్రదించి, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయాన్ని ఇప్పించవలసిందిగా కోరగా మంత్రి స్పందించి మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి …
Read More »ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
నిజాంసాగర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. పిట్లం మండలం తిమ్మా నగర్, రాంపూర్, నిజాంసాగర్ మండలం అచ్చంపేట, మాగి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. మిల్లర్ల నుంచి ట్రక్ షీట్ వచ్చిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీ …
Read More »అనారోగ్య బాధితుడి చికిత్సకు రూ.2లక్షల ఎల్వోసీ
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్ రమేష్ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం …
Read More »పెండిరగ్ డీఏలను విడుదల చేయాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్లో ఉన్న మూడు డిఏలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన నిజామాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని, అంగీకరించిన అంశాల పైన తక్షణమే జీవోలు జారీ చేయాలని …
Read More »మంత్రులతో భేటీ అయిన ఎమ్మెల్యే
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో …
Read More »పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారిణి వై.సురేఖ బుధవారం తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తోందని, బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం …
Read More »