డిచ్పల్లి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 6 వ తేదీ నుండి 15 వరకు సోలాంగ్ (మనాలి) హిమాచల్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్శిటి మరియు అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు వెళ్లినట్టు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా. రవీందర్ రెడ్డి తెలిపారు. శిబిరానికి కంటిన్ జెంట్ లీడర్గా డా. స్రవంతిని నియమించారు. వీరు సోలాంగ్లోని …
Read More »కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ధర్నా
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్త రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్స్ డే సందర్భంగా నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గురువారం ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పెండిరగ్లో ఉన్న పెన్షనర్ల బకాయిలను ఏక మొత్తంలో వెంటనే చెల్లించాలని, మూడు విడతల డిఆర్లను తక్షణమే విడుదల …
Read More »పెండిరగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి – ఆర్.కృష్ణయ్య
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండిరగ్లో ఉన్న స్కాలర్షిప్లు రెండువేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన విద్యార్థి …
Read More »సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
రెంజల్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన శాఖలకు సంబంధించిన విషయాలపై చర్చించి మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సభ్య సమావేశం ముగించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన ఎన్ఎస్ఎఫ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని వైస్ ఎంపీపీ యోగేష్ సభ దృష్టికి తీసుకువచ్చారు. అవసర నిమిత్తం లబ్ధిదారులు తమ …
Read More »ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో …
Read More »భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, రేషన్ బియ్యం స్మగ్గ్లింగ్ నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పై అంశాలపై పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, …
Read More »నవంబర్ 30 లోగా దరఖాస్తులు చేసుకునేలా చూడాలి
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం 49వ సారి రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్కు గుండె ఆపరేషన్ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్ వైద్యశాలలో ఓ నెగటివ్ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్ కిరణ్ కుమార్ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్ 11వ సారి రక్తదానం చేశారని రెడ్ క్రాస్, ఐవిఎఫ్ …
Read More »నేడు మండల సర్వసభ్య సమావేశం
రెంజల్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రెంజల్ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.
Read More »ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ చౌరస్తా దగ్గర కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్ జైన్ …
Read More »