డిచ్పల్లి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో, అనుబంధ కళాశాలలో పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 వ తేదీ సోమవారం నుండి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య విద్యావర్థిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని పిజి విద్యార్థులు గమనించాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.
Read More »రేపే పాదయాత్ర ప్రారంభం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ఎబివిపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఖిల్లా రామాలయం నుండి వెయ్యి ఉరిల మర్రి నిర్మల్ వరకు 75 కిలో మీటర్లు 75 మంది ఎబివిపి కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పరిషత్ ప్రతినిధులు తెలిపారు. 12వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. …
Read More »కృష్ణంరాజు అకాలమరణం బాధాకరం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ సినీ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున కృష్ణంరాజు మరణించగా, జూబ్లీహిల్స్ లోని వారి నివాసానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేరుకొని కృష్ణంరాజు పార్దీవదేహం పై పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో …
Read More »సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీఆర్ఏలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అసెంబ్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 49 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించని కారణంగా తీవ్ర మనస్థాపానికి చెందిన ఇద్దరు వీఆర్ఏలు ఆత్మహత్యకు పాల్పడగా మరో 26 మంది గుండె పోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారని సీఎల్పీ నేతకు …
Read More »ఐఎఫ్టియు పోరాట ఫలితం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్ కటాఫ్ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న …
Read More »ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ నిజామాబాద్, ఇందుర్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని తిలక్ గార్డెన్ వద్ద గల లేడీస్ క్లబ్లో మహిళ అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షురాలు సాక్షి బన్సల్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థుల భవితను తీర్చిదిద్దరంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మహిళా అధ్యాపకులు …
Read More »కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రతి ఏడాది కోట్ల వ్యయం ఉన్నప్పటికీ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో …
Read More »ఆపరేషన్ నిమిత్తమై రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై లక్ష్మి (32) ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బాన్సువాడకు చెందిన బీర్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బాన్సువాడ నుండి వచ్చి రక్తాన్ని అందజేశారని, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర, రెడ్ క్రాస్ జిల్లా …
Read More »ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ అభయాంజనేయ ఆర్యవైశ్య సంఘం, కల్కి నగర్, కామారెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆర్కె డిగ్రీ కళాశాలలో సంఘం సభ్యులైన 12 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్షుడు తాటిపాముల సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని వివరించారు. ఇంత గొప్ప కార్యకమ్రం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని …
Read More »ఆర్.కె.కళాశాలకు అరుదైన గౌరవం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది. కార్యక్రమానికి ఐయస్ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్ యంఎల్ఏ గంప గోవర్ధన్ చేతులమీదుగా ఆర్.కె సిఈఒ డా.ఎం. జైపాల్ రెడ్డికి సర్టిఫికేట్ అందించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్వో సర్టిఫికేట్ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని …
Read More »