కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయమంలో కామారెడ్డి టి.ఎన్.జి.ఓస్ జిల్లా కార్యదర్శి బి.సాయిలు ఆధ్వర్యంలో సివిల్స్లో ర్యాంక్ సాధించిన సన్మాన గ్రహీతల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ జితేష్ వి.పాటిల్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ పద్మ పే అండ్ అకౌంట్స్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా కామారెడ్డిలో పనిచేస్తున్న వారి కూతురు కుమారి …
Read More »వాణిజ్య శాస్త్ర విభాగంలో గంగాదర్కు పిహెచ్.డి
డిచ్పల్లి, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి మాచర్ల. గంగాదర్ కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయబడిరది. ఆచార్యులు ఎం.యాదగిరి పర్యవేక్షణలో పరిశోధకుడు మాచర్ల. గంగాదర్ ‘‘భారత దేశ బ్యాంకింగ్ రంగంలో బ్యాంకుల సంయోగం మరియు సంలీనం- భారతీయ స్టేట్ బ్యాంకులో అనుబంధ బ్యాంకుల విలీనం ఒక పరిశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని …
Read More »నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ శానిటైజర్ బాటిల్ తోపాటు అవసరమైతే మంచినీటి బాటిల్ కూడా …
Read More »మోర్తాడ్లో ఇంటింటా యజ్ఞాలు
మోర్తాడ్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో ప్రతిరోజు ఇంటింటా యజ్ఞం నిర్వహిస్తున్నట్టు జక్కం రాజు ఆర్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజ్ఞ కార్యక్రమం మోర్తాడ్లోని మహర్షి దయానంద ఆశ్రమం ఆర్యసమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా గ్రామంలో ఇంటింటా ప్రతిరోజు యజ్ఞం నిర్వహించడం …
Read More »బాధ్యత అందరిది
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ రేట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మానవ అక్రమ రవాణా జరగకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ …
Read More »ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం వల్ల బహుళ ప్రయోజనాలు
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే పేర్లు కలిగి ఉన్న వారు ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా సమర్పించాల్సిన …
Read More »సంవత్సరంలో నాలుగు సార్లు ఓటరు నమోదు
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంవత్సరంలో నాలుగు సార్లు కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం రాజకీయ పార్టీలకు ఓటర్ల నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు కొత్త …
Read More »292 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని జిల్లా పౌర సంబంధాల అధికారి చంద్రప్రకాష్ తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీ సందర్భంగా లారీలో తరలిస్తున్న 292 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టుబడిరదని వివరించారు. బియ్యం నిల్వలను కరీంనగర్ …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 100 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 44 లక్షల 74 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,453 మందికి 9 కోట్ల 02 లక్షల 99 వేల 800 …
Read More »నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాధి నివారణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సంబంధిత …
Read More »