హైదరాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి నేరుగా గిరిజనులు సేకరించిన పుట్టు తేనెను, ఏ మాత్రం రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా నేరుగా స్వచ్ఛమైన తేనే విక్రయాలను ‘‘గిరి నేచర్’’ అనే పేరుతొ తెలంగాణా గిరిజన సహకార సంస్థ ప్రారంభించింది. గిరిజన స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ …
Read More »26 నుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జనరల్ మరియు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి …
Read More »పరస్పర ఆలోచనలతోనే సమర్థవంతమైన పరిశోధనలు
హైదరాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించడానికి జన్యుశాస్త్రంలోని వివిధ విభాగాలతో వినూత్న రీతిలో సమీకృత పరిశోధనలు జరపాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సమీకృత జీవశాస్త్రం అనువర్తిత జన్యుశాస్త్రం’’ పై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. …
Read More »టీయూలో ఘనంగా జాతీయ సిపిఆర్ దినోత్సవం
డిచ్పల్లి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం మరియు ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సిపిఆర్ (కార్డియో పల్ననరీ రీ సస్టేషన్) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ అన్నింటిల్లో కెల్లా ప్రాణాలను కాపాడడమే ఉత్తమమని అన్నారు. ఆపద సమయంలో తోటివారిని ఎలా కాపాడవచ్చో …
Read More »బాధితులకు సత్వరమే పరిహారం అందేలా చొరవ చూపాలి
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలు నివాస గృహాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వపరంగా సత్వరమే నష్టపరిహారం అందేవిధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. నిర్విరామంగా వారం రోజుల పాటు కురిసిన …
Read More »రోడ్లు తక్షణమే మరమ్మతు చేయించాలి
కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీ వీల్ ట్రాక్టర్లు రోడ్లపై నడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య …
Read More »కలెక్టరేట్లో ఘనంగా బోనాలు పండుగ
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగుల జెఏసి జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర్వహించిన ఉత్సవాల్లో నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో పాటు …
Read More »వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సింఘాల్, కృష్ణ ప్రసాద్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట …
Read More »కట్ట మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలి
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు …
Read More »