NizamabadNews

ఐదుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

మాచారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టిబి ప్రోగ్రాం అధికారి డా.రవి కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి పిహెచ్‌సి పరిధిలో ఉన్న టీబీ కేసుల గురించి, వ్యాధిగ్రస్తులకు అందుతున్న చికిత్సల గురించి వాకబు చేశారు. వ్యాధిగ్రస్తులకు ని-క్షయ పోషణ యోజన పథకం ద్వారా డైరెక్ట్‌ …

Read More »

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో …

Read More »

ప్రయివేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకుంటూ అభినందించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏమాత్రం తీసిపోవని నిరూపితమైందని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ …

Read More »

భారీగా నిషేధిత గుట్కా, పొగాకు స్వాధీనం

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ ఎన్‌. వెంకటేశ్‌, వారి సిబ్బంది టౌన్‌ 4 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వినాయక్‌ నగర్‌లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్‌ ఉన్నదన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ తనీఖీ చేయగా సుమారు 2 లక్షల రూపాయల విలువ గల గుట్కా, …

Read More »

అనుమతి లేకుండా గోవులు రవాణా చేస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవులు అక్రమ రవాణా కాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అనుమతి లేకుండా గోవులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా గోవులను రవాణా చేస్తే చట్ట …

Read More »

మూగజీవాల పట్ల ప్రేమ ఉండాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంతువుల ఆరోగ్యం, పోషణ పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల, మూగజీవాల సంరక్షణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మూగజీవాలు, పెంపుడు జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని సూచించారు. జంతువులకు హనీ చేయవద్దని …

Read More »

జూలై 11 నుంచి పీజీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సెమిస్టర్స్‌ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున పీజీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్‌ …

Read More »

ఏడుగురు విద్యార్థుల డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 5294 నమోదు …

Read More »

ప్రజావాణి ప్రాముఖ్యతను గుర్తెరిగి పనిచేయాలి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రామానికి గల ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు హితవు పలికారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »