నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జులై 15న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు ఉద్యోగుల సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ తీర్మానించింది. శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో శాస్త్రిల దత్తాత్రేయ రావు అధ్యక్షత వహించగా పలు …
Read More »రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత కామారెడ్డి జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. …
Read More »విసి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి దాదాపుగా 10 వేలకు యూనిట్లకు పైగా రక్తాన్ని అందించడం జరిగిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా ప్లాస్మాదానం గురించి అవగాహనతో పాటు 100 యూనిట్ల ప్లాస్మాను కూడా అందజేసి వేలాది మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుత తరుణంలో కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని …
Read More »తనిఖీ బృందాలు సిద్ధం….
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలతో పాటు ప్రసవాలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తనిఖీ బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో జిల్లా స్థాయి అధికారితో పాటు డిప్యూటీ డీఎం హెచ్ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు. ఏ అంశాలను పరిశీలించాలి, నివేదిక ఎలా సమర్పించాలి అనే దానిపై కలెక్టర్ శుక్రవారం సాయంత్రం …
Read More »కాలువలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈసారి హరితహారం కార్యక్రమంలో భాగంగా కాలువలు, చెరువు గట్లపై 80 శాతం మొక్కలు నాటాలని నిర్దేశించుకోవడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 250 కిలోమీటర్ల పొడుగునా మల్టీ లేయర్ లో మొక్కలు …
Read More »రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
గాంధారి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం గాంధారి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »ఆరోగ్య కేంద్రం తనిఖీ
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం సందర్శించారు. క్షయ వ్యాధి పరీక్ష నిర్ధారణ రిజిస్టర్ పరిశీలించారు. వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యురాలు సాయి సింధును ఓపీ నుంచి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి నిర్ధారణ పరీక్ష కొరకు ల్యాబ్కు పంపాలని …
Read More »క్షయ రహిత జిల్లాగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి …
Read More »భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ శుక్రవారం సందర్శించారు. లింగంపేట, తాడువాయి, పిట్లం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్లో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయా మండలాల తహసిల్దారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »