నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత విద్యను అభ్యసించేలా బాలికలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఎరువుల కంపెనీ అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు గురువారం స్థానిక వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేశారు. మొదటి …
Read More »మాను యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ పుస్తకావిష్కరణ
డిచ్పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ రచించిన ‘‘అరాచకుడి స్వగతాలు’’ అనే పుస్తకం ఆవిష్కరింపబడిరది. ఆర్ట్స్ డీన్ ఆచార్య కనకయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ డా. జి.వి. రత్నాకర్ …
Read More »ఇక నుండి వారిని భూదేవిగా పిలుద్దాం
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ జెండర్లను ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి భరోసా కల్పించారు. సమాజంలోని ఇతరులు అందరిలాగే ట్రాన్స్ జెండర్లకు కూడా గౌరవం దక్కాలని అభిలషించారు. ఈ దిశగా వారిని స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహిస్తామని, వృత్తి నైపుణ్య శిక్షణ కోసం పది లక్షల రూపాయలను మంజూరు చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. జిల్లా జనరల్ …
Read More »హెల్త్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం …
Read More »28 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ ఎల్ ఎం, ఎల్ ఎల్ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ మరియు ఐఎంబిఎ ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ …
Read More »నుడా మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివరాలు సరిచూసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సరిచూసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మూడు రోజుల్లోపు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి సమగ్ర వివరాలతో తదుపరి నిర్వహించే సమావేశానికి రావాలని సూచించారు. నుడా మాస్టర్ ప్లాన్ బృహత్ ప్రణాళిక ముసాయిదాపై కలెక్టర్ నగరపాలక సంస్థతో పాటు అటవీ, …
Read More »స్క్రీనింగ్ క్యాంప్లు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు, మోకాలి నొప్పులతో ఇబ్బందిపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లా జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా …
Read More »రాష్ట్రమంతటా కోచింగ్ సెంటర్లు
డిచ్పల్లి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వర్చువల్ వేదికగా ఆన్ లైన్లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలలో కోచింగ్ సెంటర్స్ ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, …
Read More »చెక్ డ్యాం పనులు పరిశీలించిన డిసిసిబి ఛైర్మన్
బాన్సువాడ, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర …
Read More »అగ్నిమాపక శాఖ సేవలు అభినందనీయం
నిజామాబాద్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలలో అగ్నిమాపక శాఖ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసాపూర్వకంగా ఉంటున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అభినందించారు. ముందు ముందు కూడా ఇదే తరహా స్ఫూర్తిని కనబరుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ముగిసాయి. జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ …
Read More »