నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపిస్తే అంగీకరించబోమని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కరాఖండీగా తేల్చి …
Read More »టీయూలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ వెనుక భాగంలోని మామిడి తోటలో గల హనుమాన్ మందిరంలో మంగళవారం ఉదయం శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారని హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట …
Read More »యధావిధిగా ప్రజావాణి
నిజామాబాద్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా గత సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని …
Read More »ఎన్ఎస్ఎస్ సేవాతత్పరత అమోఘం
డిచ్పల్లి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ఎస్ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి …
Read More »మానవత్వానికి మించిన మతం లేదు
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సింగ్కు చెందిన రేణుక (21) గర్భిణీకి అత్యవసరంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెదక్ ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయగా వెంటనే రాత్రి వేళ అయినా …
Read More »అవసరం లేకున్నా సిజీరియన్ చేశారనే ఫిర్యాదులు రాకూడదు
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ కాన్పు అయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ కావాలనే సీజీరియన్ ఆపరేషన్ చేశారని తరుచూ తమకు ఫిర్యాదులు వస్తుంటాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా నార్మల్ డెలివరీలు చేసేందుకు వైద్యులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సిజీరియన్ ఆపరేషన్ వద్దు – సాధారణ కాన్పు …
Read More »సేవా గుణమే పరమావధి
డిచ్పల్లి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో శనివారం కూడా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది. ఆరవ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి విచ్చేసి ప్రసంగించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు …
Read More »నామ్ కే వాస్తేగా పనిచేస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇప్పటికే పక్షం రోజులు జాప్యం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రైతుల నుండి వరి ధాన్యం సేకరించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం ఆయన సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …
Read More »అంటరానితనం ఇక సాగబోదు
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘అంటరానితనం అనే దురాచారం అభివృద్ధికి అడ్డుగోడ. తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధం. ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటి చెప్పడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఓ ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ …
Read More »ప్రపంచ మేధావి, భారతరత్న అంబేద్కర్ జయంతి
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ …
Read More »