Breaking News

NizamabadNews

అత్యధిక కొలువులు సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరపజేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్‌లు వెలువరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువతీ, యువకులు అధిక సంఖ్యలో ఉద్యోగాలను సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరప చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాలు, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో …

Read More »

ప్రభుత్వ పథకాలపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ వాడుకలో ఉండే విధంగా మండల స్థాయి అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వైకుంఠధామంలో నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని …

Read More »

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు 2021- 2022 సంవత్సరానికిగాను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. సుమారు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండాకాలంలో వార్షిక పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామనీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్‌, పోస్టల్‌ శాఖ, ఆర్టీసీ, విద్యుత్తు తదితర శాఖల సమన్వయంతో …

Read More »

పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ ఎల్‌ ఎం, ఎల్‌ ఎల్‌ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన …

Read More »

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలు ఈనెల 29న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రెండవ మహాసభ ఉదయం 10 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మహాసభ ఉంటుంది. మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అధ్యక్షత …

Read More »

కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలం మద్దెలచెరువు, బొల్లక్‌ పల్లి చిల్లర్గి, పిట్లం మార్కెట్‌ కమిటీలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్‌ తాసిల్దార్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్‌డిఓ రాజాగౌడ్‌ , సివిల్‌ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఇంటర్‌ పరీక్షలలో ఒక విద్యార్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయినట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,961 మంది విద్యార్థులకు గాను 16,182 మంది విద్యార్థులు హాజరుకాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారని తెలిపారు. నిజామాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ …

Read More »

పనితీరు మెరుగుపర్చుకోకుంటే కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు. ఆయా పీహెచ్‌సిల వారీగా పనితీరును సమీక్షిస్తూ, ఫలితాల సాధనలో వెనుకంజలో ఉన్న వారిని నిలదీశారు. ప్రధానంగా గర్భిణీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు, సిజీరియన్‌ ఆపరేషన్లు, ఇమ్యూనైజషన్‌ తదితర …

Read More »

దళారీలకు విక్రయించి మోసపోవద్దు

కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపల్లి, దోమకొండ, సంగమేశ్వర్‌లో దాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. రైతులు శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. తక్కువ ధరకు దళారీలకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని తదితర సిబ్బంది మంగళవారం ఉదయం నిశిత డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ… నిశిత కళాశాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా వీసీ ఆదేశించారని అన్నారు. చాలినన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »