కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మంగళవారం బీజేవైఎం కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పాఠశాలలు సందర్శన చేసి విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ అవగాహనా ఇస్తూ, వ్యాక్సిన్ తీసుకొని వారు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బిజెవైఎం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ బాధ్యుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా కారణంగా అన్ని రకాలుగా ఇబ్బంది …
Read More »మన ఊరు-మన బడి పనులను వెంటనే ప్రారంభించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే అనుమతి తెలిపిన పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్లో నోడల్ అధికారులు, ఆయా శాఖలకు చెందిన ఏఈలు, డీఈలు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ …
Read More »పర్యావరణ సమస్య ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో విభాగాధిపతి టి. సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాండిచ్చెరి నుంచి నేషనల్ ఇన్సిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చెరి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాగుట్ల చంద్రశేఖర్ విచ్చేసి ‘‘ఫైనాన్షియల్ క్లీన్ ఎనెర్జీ ప్రాజెక్ట్స్: ఎవిడెన్స్ ఫ్రం మేజర్ ఇన్వెస్ట్ మెంట్ కంట్రీస్’’ అనే …
Read More »జిల్లా ఆసుపత్రిని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »బీడీ కార్మికుల వేతనాలు చెల్లించాలి…
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 15 రోజులుగా బీడీ కార్మికులకు పని లేకుండా చేసిన కిషన్ లాల్ రామ్ స్వరూప్ బీడీ ఫ్యాక్టరీ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కార్మికులకు కార్మిక …
Read More »విజ్ఞానసౌధను సందర్శించిన వీసీ
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రెరీ (విజ్ఞాన సౌధ) ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం సందర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ప్రిపేర్ అవుతున్న సందర్భంలో విద్యార్థులను వీసీ పలకరించారు. విద్యార్థులందరు రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్న ఉద్యోగాల సాధన కోసం కృషి చేయాలన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. …
Read More »కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో మంగళవారం కూడా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది. రెండవ రోజు వాలంటీరులందరు గ్రామంలో ‘‘బేటీ బచావో – బేటీ పడావో’’ అనే అంశంపై ర్యాలి నిర్వహించి అవగాహన కల్పించారు. వీదుల్లో తిరుగుతూ ప్లకార్డులు …
Read More »బీసీ స్టడీ సర్కిల్ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బిసి స్టడీ సర్కిల్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఆయా గదులను తిరుగుతూ స్థానికంగా అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కేంద్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పై …
Read More »టీ-ప్రైడ్ పథకం కింద సబ్సిడీపై వాహనాలు మంజూరు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్ ఐపాస్ ద్వారా అమలు చేస్తున్న టి ప్రైడ్ పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన వాహనాలను మంజూరు చేశారు. సోమవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలోని చాంబర్లో టీఎస్ ఐపాస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీ ప్రైడ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది …
Read More »భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిబా ఫూలే
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిబాపూలే నిస్వార్థంగా సేవలు అందించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మ …
Read More »