నిర్మల్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనర్ బాలికను ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ …
Read More »శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న కామారెడ్డి వీక్లి మార్కెట్
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిర్వహించే శివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమ నిర్మాణ పనులను పట్టణ బిజెపి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ప్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ శివరాత్రి మహా జాగరణ సందర్భంగా ప్రతి సంవత్సరం …
Read More »బీసీ సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షునిగా లింగన్న
ఆర్మూర్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షునిగా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ముక్కల లింగన్నని నియమించారు. బీసీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటు బలహీన వర్గాలను రాజ్యాధికారం తెచ్చెందుకు కృషి చేస్తారని, ఆర్మూర్ మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి బీసీలను చైతన్య పరుస్తారని, గ్రామ గ్రామాన బీసీ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో బీసీలకు …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
నందిపేట్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నందిపేట మండల కేంద్రంలో పట్టణ గ్రామ పంచాయతీ 11వ వార్డులో జడ్పీటీసీ నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. జెడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం సిసి రోడ్డు పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, గ్రామపంచాయతీ కమిటీ సఖ్యత లేని కారణంగా …
Read More »బిఎంఎస్ ఆర్మూర్ డివిజన్ ఇంఛార్జిగా మహేష్ కుమార్
ఆర్మూర్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బిఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఫ్ు) కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్ డివిజన్ ఇంఛార్జిగా బి.మహేష్ కుమార్ని నియమించారు. మహేశ్కుమార్ గతంలో ఏబివిపిలో ఆర్మూర్ డివిజన్ కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. కార్యక్రమంలో …
Read More »ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిశీలన జరుపుతూ ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 63 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారం చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అధికారులు తక్షణమే …
Read More »సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పైడి ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అమెరికా తెలుగు అసోసియేషన్ (అటా) అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »మార్చి 8 మహిళా దినోత్సవం
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కమిటీ తీర్మానించారు. జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పెన్షనర్ల కుటుంబ సమ్మేళనంగా మార్చి 8న బస్వా గార్డెన్ నిజామాబాద్ నందు నిర్వహించాలని, మహిళా రిటైర్డ్ …
Read More »చిన్నారుల భవిష్యత్తు కోసం చుక్కల మందు వేయించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు ఆరోగ్యవంతమైన చక్కటి భవిష్యత్తును అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ ఆదివారం చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్స్ పోలియోను …
Read More »