NizamabadNews

నర్సరీని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు తవ్విన కందకాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీని సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో కూరగాయల నర్సరీని పరిశీలించారు. వంగ, టమాటా, మిరప నారు పెంచడం వల్ల …

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమంగా గోడ నిర్మాణం…

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 201, 206, 211 సర్వే నెంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించిన మున్సిపల్‌ అధికారులను దాని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేశాయి. ప్రజాప్రతినిధులు అయి ఉండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించడం …

Read More »

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశోక్‌ గౌడ్‌

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి అధ్యక్షులుగా అబ్బ గోని అశోక్‌ గౌడ్‌కి తెలంగాణ అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు కుమార్‌ మహేంద్ర హైదరాబాదు ప్రధాన కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అబ్బగోని అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు తన సహాయ …

Read More »

బోధన్‌ ఆర్‌డివో కార్యాలయం ముందు ధర్నా

బోధన్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవో నెంబర్‌ 317 ను వెంటనే రద్దు చేయాలని, పప్పుల సురేష్‌ కుటుంబ ఆత్మహత్యలకు కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్‌ ఆర్డీవో కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐ. ఎఫ్‌. టీ. యూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

వడ్డీ వ్యాపారుల ఆగడాలను నియంత్రించాలి

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని, పప్పుల సురేష్‌ కుటుంబ సభ్యుల మరణాలకు కారణమైన బిజెపి నాయకుడు, ఇతర వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పివైఎల్‌, పివోడబ్ల్యు, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీవైఎల్‌ జిల్లా అధ్యక్షులు బి.కిషన్‌, ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్‌, పీవోడబ్ల్యూ …

Read More »

ఇవిఎం గోదాం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమిషన్‌ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్థానిక ఈవీఎం గోదాం పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోదాంలను భవనాల కండిషన్‌పై పరిశీలించి నివేదిక అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో గోదాంను నిర్వహిస్తున్న మరమ్మతులను పరిశీలించారు. స్లాబ్‌ లీకేజీ లేకుండా చూడాలని పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. …

Read More »

శావులం సాయులన్న ఆశయాలకై పోరాడుదాం

బోధన్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామ్రేడ్‌ శావులం సాయిలన్న ఆశయాల సాధనకై పోరాడుదామని సి.పి.ఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి బి. మల్లేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్‌ పట్టణంలోని పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద జరిగిన కామ్రేడ్‌ శావులం సాయన్న 26 వ వర్ధంతి సందర్భంగా బి.మల్లేష్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ సాయిలన్న రైతు కూలీలు, కార్మికుల, మహిళల, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై అనేక …

Read More »

రైతులను రాజు చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

నిజాంసాగర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల బాగోగులు చూసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలోని రైతు వేదికలో రైతుబంధు ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాజు మాట్లాడారు. రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. …

Read More »

గోర్గల్‌లో రైతుబంధు సంబరాలు

నిజాంసాగర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో రైతుబంధు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వారిలో మొదటి బహుమతి రెండో బహుమతి గెలుపొందిన విజేతలకు ఎంపిపి జ్యోతి దుర్గా రెడ్డి, సీనియర్‌ నాయకులు దుర్గా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంబవ్వా …

Read More »

ఐటి హబ్‌ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల, టియుఎఫ్‌ఐడిసి ఎం.డి. నరసింహ రెడ్డి నగరంలోని న్యూ కలెక్టరేట్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఐటి హబ్‌ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులు, కాంట్రాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నగరంలో ఐటి హబ్‌ నిర్మాణానికి ఐటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »