Breaking News

NizamabadNews

తెలంగాణ ఏకనామిక్స్‌ అసోసియేషన్‌ కాన్ఫరెన్సు విజయవంతం చేయండి

డిచ్‌పల్లి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 12, 13 2022 న తెలంగాణ ఏకనామిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు విజయవంతం చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్త పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో కాన్ఫరెన్సుకు సంబంధించిన బ్రోచర్‌ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జరగబోయే సమావేశంలో …

Read More »

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులు

బోధన్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పాలక వర్గ పార్టీలు విఫలం అవుతున్నాయని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బి. మల్లేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం బోధన్‌ పట్టణం ఉర్దూగర్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి. మల్లేష్‌ మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికై వసూలు చేసిన సెస్సు వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నప్పటికీ …

Read More »

దళితులకు అన్యాయం జరిగితే ఊరుకోను

ఆర్మూర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మార్పీఎస్‌ ఉద్యమకారులు దళిత ముద్దుబిడ్డ ఇందారపు స్వప్న-రాజులతో పాటు కుటుంబ సభ్యులు ఇందారపు వసంత-గోపి లు మాదిగ కుల సంఘ నాయకులతో ఆదివారం ఉదయం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని కలిసి ముఖాముఖి తమ సమస్యను పలువురు ప్రజా ప్రతినిధుల సమక్షంలో గోడు విన్నవించారు. ఇందరపు రాజు తండ్రి నరసయ్య గత 70 సంవత్సరాలుగా సర్వే నంబర్‌ …

Read More »

రక్త దాతలకు సర్టిఫికెట్ల ప్రదానం

ఆర్మూర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 24 వ తేదీన కోటపాటి నరసింహం నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసిన యువకులకు ఆదివారం తోర్లికొండ రోడ్‌ లోని హెచ్‌.పీ గ్యాస్‌ గోదాం దగ్గర రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా ఇవ్వబడిన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మార గంగారెడ్డి, తెలంగాణ మార్క్‌ఫేడ్‌ చైర్మన్‌ చేతుల మీదుగా సుమారు 50 మంది రక్త దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. …

Read More »

మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేద్దాం…

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని సోషియల్‌ జస్టీస్‌ ఫర్‌ వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నేషనల్‌ ఛైర్మన్‌ కొప్పుల విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ …

Read More »

వైద్య సేవలకు యంత్ర సామాగ్రి అందించడం అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి దాతలు యంత్ర సామాగ్రి విరాళంగా ఇవ్వడం ఎంతైనా అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌కు చెందిన రెడ్డి అండ్‌ కో ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఎస్‌.డి.పి. మెషిన్‌ అందుచేసే కార్యక్రమంలో ఐఆర్‌సిఎస్‌ చైర్మన్‌ అండ్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ప్రముఖ వ్యాపార సంస్థ …

Read More »

తప్పులులేని ఓటర్ల జాబితా సిద్దం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ నమోదు ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమమైన ఎస్‌ఎస్‌ఆర్‌ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌) సందర్బంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదివారం ఖిల్లా రోడ్డులో గల క్రీసెంట్‌ బాలికల హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటర్‌ లిస్టులో పేరు ఉన్న వారి ప్రతి ఇంటిని టచ్‌ చేయాలని 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన …

Read More »

సోమవారం నుండి పోడు భూములపై అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8 సోమవారం నుండి పోడు భూములకు సంబంధించి పోడు భూముల రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే నియమించిన కమిటీలు ఆయా గ్రామాలలో, హ్యాబిటేషన్‌లలో పర్యటించి ప్రజలకు పోడు భూములపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారని వీటిలో ఎవరు అర్హులు, ఏ విధంగా …

Read More »

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో, మండలంలో మృతిచెందిన కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆదివారం ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మూడో తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హౌస్‌ల శ్రీనివాస్‌, అతని తమ్ముడు జగన్‌, వారి కుటుంబాలను పరామర్శించి శ్రీనివాస్‌ జగన్‌ కూతుళ్లను ఓదార్చారు. ఇలాంటి …

Read More »

8 నుండి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8వ తేదీ నుండి పోడు భూములు సాగుచేస్తున్న రైతులనుండి క్లెయిమ్స్‌ దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి పోడు భూములు, వ్యాక్సినేషన్‌పై మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »